Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా వ్యాపారవేత్త గోదల వెంకటరెడ్డి జన్మదిన వేడుక 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 04, 2026 03:07 AM

నకిరేకల్‌లో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా.. అక్రమ రవాణాపై గ్రామస్తుల ఆగ్రహం

నకిరేకల్‌లో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా.. అక్రమ రవాణాపై గ్రామస్తుల ఆగ్రహం

నకిరేకల్‌లో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా.. అక్రమ రవాణాపై గ్రామస్తుల ఆగ్రహం
May 15, 2026 09:05 PM 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నకిరేకల్ మండల పరిధిలోని కందిమల్లెవారి గూడెంలో గత కొన్ని నెలలుగా గుట్టుచప్పుడు కాకుండా అక్రమ ఇసుక దందా కొనసాగుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండానే మట్టిని ఫిల్టర్ చేసి తీసిన ఇసుకను ప్రభుత్వ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ట్రిప్‌కు రూ.6500 చొప్పున సరఫరా చేస్తున్నారని తెలిపారు.

నాణ్యతలేని ఇసుకను ఉపయోగించడం వల్ల ప్రభుత్వ ప్రతిష్ఠకు మచ్చ తెచ్చే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమంగా ఇసుక తవ్వకాలు, రవాణా జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.

ఈ వ్యవహారంపై వెంటనే స్పందించి మైనింగ్ శాఖ, పోలీసు శాఖ సంయుక్తంగా చర్యలు తీసుకుని అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News