Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:12 AM

నకిరేకల్ నియోజకవర్గ ప్రజలకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నకిరేకల్ నియోజకవర్గ ప్రజలకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నకిరేకల్ నియోజకవర్గ ప్రజలకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
December 31, 2025 07:59 PM 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నకిరేకల్ స్థానిక ప్రతినిధి

నకిరేకల్ నియోజకవర్గ ప్రజలకు ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 2025లో రాష్ట్రం అన్ని రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో వచ్చే ఏడాదిలోనూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో మరింత పురోగతిపథంలో నడిపించి ఆదర్శంగా నిలుపుతామని చెప్పారు.

గత ఏడాది ప్రజలు సుఖసంతోషాలతో గడిపినట్టే, ఈ ఏడాది ప్రతి కుటుంబం సుఖశాంతులతో విలసిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత కొత్త లక్ష్యాలు నిర్ధారించుకుని వాటిని సాధించేందుకు స్పష్టమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. నిరంతర కృషితో వచ్చే ఏడాదికి ఆ లక్ష్యాలను చేరుకునేలా ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు.

2025కు వీడ్కోలు పలుకుతూ, 2026లోకి అడుగుపెడుతున్న రాష్ట్ర ప్రజలందరికీ శుభం కలగాలని కోరుతూ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News