Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వడ్ల కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:02 PM

నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన జీఎంఆర్ ఫౌండేషన్

నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన జీఎంఆర్ ఫౌండేషన్

నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన జీఎంఆర్ ఫౌండేషన్
January 02, 2026 08:38 PM 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి:నిత్యం నిరుపేదలకు సేవలందిస్తున్న జీఎంఆర్ ఫౌండేషన్ మరోసారి మానవత్వాన్ని చాటుకుంది. నాగల్గిద్ది మండల పరిధిలోని శేరి ధమార్గీద్ద గ్రామానికి చెందిన జానే యోహన్, సుజాత మృతి చెందడంతో వారి పిల్లలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ దృష్టికి తీసుకువెళ్లగా, వెంటనే స్పందించి ఫౌండేషన్ ద్వారా నెలకు సరిపడా నిత్యవసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ యువ నాయకులు సూర్య ప్రకాష్ రెడ్డి, నారాయణఖేడ్ మున్సిపల్ 8వ వార్డు పార్టీ నాయకుడు తుకారాం, జీఎంఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు శ్రీనివాస్, శ్రీకాంత్, లాలప్ప, ఆశీర్వాదం, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News