Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:34 PM

నిదానపల్లి ఏకగ్రీవంగా సర్పంచ్, ఉపసర్పంచ్ ఎంపిక

నిదానపల్లి ఏకగ్రీవంగా సర్పంచ్, ఉపసర్పంచ్ ఎంపిక

నిదానపల్లి ఏకగ్రీవంగా సర్పంచ్, ఉపసర్పంచ్ ఎంపిక
December 16, 2025 05:45 PM 181 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఏకగ్రీవంగా సర్పంచ్, ఉపసర్పంచ్ ఎంపిక

స్థానికం ప్రతినిధి రామన్నపేట కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా నిదానపల్లి గ్రామపంచాయతీలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా సర్పంచ్‌గా నారపాక మాధవి యాదయ్యను, ఉపసర్పంచ్‌గా కొండ అండాలు మల్లయ్యను గ్రామ పెద్దలు, సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పనిచేస్తామని నూతన సర్పంచ్, ఉపసర్పంచ్‌లు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, స్థానిక నాయకులు వారిని అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News