Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:23 AM

నిదానపల్లి ఏకగ్రీవంగా సర్పంచ్, ఉపసర్పంచ్ ఎంపిక

నిదానపల్లి ఏకగ్రీవంగా సర్పంచ్, ఉపసర్పంచ్ ఎంపిక

నిదానపల్లి ఏకగ్రీవంగా సర్పంచ్, ఉపసర్పంచ్ ఎంపిక
December 16, 2025 05:45 PM 187 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఏకగ్రీవంగా సర్పంచ్, ఉపసర్పంచ్ ఎంపిక

స్థానికం ప్రతినిధి రామన్నపేట కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా నిదానపల్లి గ్రామపంచాయతీలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా సర్పంచ్‌గా నారపాక మాధవి యాదయ్యను, ఉపసర్పంచ్‌గా కొండ అండాలు మల్లయ్యను గ్రామ పెద్దలు, సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పనిచేస్తామని నూతన సర్పంచ్, ఉపసర్పంచ్‌లు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, స్థానిక నాయకులు వారిని అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News