ఏకగ్రీవంగా సర్పంచ్, ఉపసర్పంచ్ ఎంపిక
స్థానికం ప్రతినిధి రామన్నపేట కొండ మల్లేశం గౌడ్
యాదాద్రి భువనగిరి జిల్లా నిదానపల్లి గ్రామపంచాయతీలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా సర్పంచ్గా నారపాక మాధవి యాదయ్యను, ఉపసర్పంచ్గా కొండ అండాలు మల్లయ్యను గ్రామ పెద్దలు, సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పనిచేస్తామని నూతన సర్పంచ్, ఉపసర్పంచ్లు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, స్థానిక నాయకులు వారిని అభినందించారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి