Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 10:35 PM

నేటి నుంచి మౌలాలి చిల్లా దర్గా ఉర్సు ఉత్సవాలు

నేటి నుంచి మౌలాలి చిల్లా దర్గా ఉర్సు ఉత్సవాలు

నేటి నుంచి మౌలాలి చిల్లా దర్గా ఉర్సు ఉత్సవాలు
January 06, 2026 07:40 AM 139 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానిక ప్రతినిధి

రామన్నపేట మండల కేంద్రంలోని మౌలాలి చిల్లా దర్గా ఉర్సు ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. జనవరి 06 నుండి 08 వరకు ఈ ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు దర్గా ముతవాలి ముజావర్ ఎండీ జానీ పాషా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఉత్సవాల్లో భాగంగా నేడు (మంగళవారం) సాయంత్రం 4 గంటలకు ఎండీ జానీ పాషా నివాసం నుంచి గంధం ఊరేగింపు జరుగుతుందని తెలిపారు. 07న ప్రధాన ఉర్సు ఉత్సవం, 08న దీపారాధన కార్యక్రమాలతో ఉర్సు ఉత్సవాలు ముగియనున్నాయని వివరించారు.భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణంలో ఉత్సవాలను విజయవంతం చేసి, దైవ ఆశీర్వాదం పొందాలని ముతవాలి కోరారు.

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News