Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 12:27 PM

"నడిగూడెం గడ్డ.. అభివృద్ధికి అడ్డా కావాలి"

"నడిగూడెం గడ్డ.. అభివృద్ధికి అడ్డా కావాలి"

"నడిగూడెం గడ్డ.. అభివృద్ధికి అడ్డా కావాలి"
03-02-2026 54 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

"నడిగూడెం గడ్డ.. అభివృద్ధికి అడ్డా కావాలి"


"అక్షరానికి అండగా.. అభివృద్ధికి తోడుగా.. నిరంతరం ప్రజల కోసమే మీ అడుగులు పడాలి" నినాదంతో నడిగూడెం మండల కాంగ్రెస్ నాయకులు, సర్పంచ్ దున్న శ్రీనివాస్ ని మాదాసు వీరబాబు మరియు మిత్రబృందం మర్యాదపూర్వకంగా కలిశారు.పూల బుకేలు అందజేసి, శాలువాతో సత్కరించిన ఈ వేడుక కేవలం మర్యాదపూర్వకమైనది మాత్రమే కాదు, ఒక గొప్ప సంకల్పానికి వేదికగా నిలిచింది కలం యోధుడికి కష్టం వస్తే.. కొండంత అండగా నిలవాలి! జనాల కన్నీళ్లు తుడిచేందుకు.. అహర్నిశలు శ్రమించాలి అభివృద్ధి అంటే మాటలు కాదు.. అది నడిగూడెం ప్రజల ముఖాల్లో కనిపించే చిరునవ్వు కావాలి."

పదవి బాధ్యత అయితే.. సేవ పరమార్ధం కావాలి!"

ఈ ఆత్మీయ పలకరింపులో మాదాసు వీరబాబు మాట్లాడుతూ, సమాజానికి వెన్నెముక వంటి జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో దున్న శ్రీనివాస్ సర్పంచ్ గా ఒక భరోసాగా నిలవాలని ప్రజల అభివృద్ధి బాటకై ముందడుగు వేయాలని ప్రతినిత్యం ప్రజా సేవ మాదాసు వీరబాబు కోరారు. "ప్రజా సమస్యలను ఎత్తిచూపే విలేకరులకు ఏ కష్టం వచ్చినా మీరు ముందుండాలి. అదే విధంగా నడిగూడెం మండలాన్ని ప్రగతి పథంలో నడిపించి ప్రతి పేదవాని కష్టం తీర్చాలి" అని ఆకాంక్షించారు.

దీనికి సర్పంచ్ దున్న శ్రీనివాస్ స్పందిస్తూ.. "జర్నలిస్టుల సంక్షేమం నా బాధ్యత, ప్రజా సేవ నా ధర్మం. నడిగూడెం అభివృద్ధి కోసం నా ప్రాణం ఉన్నంత వరకు శ్రమిస్తాను" అని భావోద్వేగంతో హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాదాసు వీరబాబు మిత్రబృందం స్థానిక నాయకులు మరియు మిత్ర బృందం విలేకరులు పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు."

Sthanikam

"నడిగూడెం గడ్డ.. అభివృద్ధికి అడ్డా కావాలి"

Article Image

"నడిగూడెం గడ్డ.. అభివృద్ధికి అడ్డా కావాలి"


"అక్షరానికి అండగా.. అభివృద్ధికి తోడుగా.. నిరంతరం ప్రజల కోసమే మీ అడుగులు పడాలి" నినాదంతో నడిగూడెం మండల కాంగ్రెస్ నాయకులు, సర్పంచ్ దున్న శ్రీనివాస్ ని మాదాసు వీరబాబు మరియు మిత్రబృందం మర్యాదపూర్వకంగా కలిశారు.పూల బుకేలు అందజేసి, శాలువాతో సత్కరించిన ఈ వేడుక కేవలం మర్యాదపూర్వకమైనది మాత్రమే కాదు, ఒక గొప్ప సంకల్పానికి వేదికగా నిలిచింది కలం యోధుడికి కష్టం వస్తే.. కొండంత అండగా నిలవాలి! జనాల కన్నీళ్లు తుడిచేందుకు.. అహర్నిశలు శ్రమించాలి అభివృద్ధి అంటే మాటలు కాదు.. అది నడిగూడెం ప్రజల ముఖాల్లో కనిపించే చిరునవ్వు కావాలి."

పదవి బాధ్యత అయితే.. సేవ పరమార్ధం కావాలి!"

ఈ ఆత్మీయ పలకరింపులో మాదాసు వీరబాబు మాట్లాడుతూ, సమాజానికి వెన్నెముక వంటి జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో దున్న శ్రీనివాస్ సర్పంచ్ గా ఒక భరోసాగా నిలవాలని ప్రజల అభివృద్ధి బాటకై ముందడుగు వేయాలని ప్రతినిత్యం ప్రజా సేవ మాదాసు వీరబాబు కోరారు. "ప్రజా సమస్యలను ఎత్తిచూపే విలేకరులకు ఏ కష్టం వచ్చినా మీరు ముందుండాలి. అదే విధంగా నడిగూడెం మండలాన్ని ప్రగతి పథంలో నడిపించి ప్రతి పేదవాని కష్టం తీర్చాలి" అని ఆకాంక్షించారు.

దీనికి సర్పంచ్ దున్న శ్రీనివాస్ స్పందిస్తూ.. "జర్నలిస్టుల సంక్షేమం నా బాధ్యత, ప్రజా సేవ నా ధర్మం. నడిగూడెం అభివృద్ధి కోసం నా ప్రాణం ఉన్నంత వరకు శ్రమిస్తాను" అని భావోద్వేగంతో హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాదాసు వీరబాబు మిత్రబృందం స్థానిక నాయకులు మరియు మిత్ర బృందం విలేకరులు పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు."

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News