Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:29 AM

నాంచారి పేటలో గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ

నాంచారి పేటలో గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ

నాంచారి పేటలో గ్రామస్థాయి  క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ
17-01-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

స్థానికం:మోటకొండూరు ప్రతినిధి

మోటకొండూరు మండల పరిధిలోని నాంచారి పేట గ్రామంలో గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్లు గ్రామ సర్పంచ్ బెల్లి మల్లేష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.గ్రామ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసిన వారు పీసరి ఉమా-శ్రీకాంత్ రెడ్డి ప్రథమ బహుమతి బచ్చె శ్రీను టీంకి 5500/-అందా చేశారు. రెండోవ బహుమతి ముస్కు స్వాతి-వికాస్ రెడ్డి 3500/- గంధమల్ల గణేష్ టీంకి మరియు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కి కంది శ్వేత-అనిల్ కుమార్ రెడ్డి గంధమల్ల లింగస్వామికి 1000/-తో పాటు గెలిచిన ప్రతి ఒక్కరికి షీల్డ్ అందజేశారు. ఈ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొన్న యువత మాట్లాడుతూ గ్రామంలో టోర్నమెంట్లు నిర్వహించడం సంతోషంగా ఉందని యువత ఆటలలో చురుకుగా పాల్గొనడం వల్ల మానసిక ఉత్తేజం తో పాటు శారీరక వ్యాయామం కూడా తోడు అవుతుందని ఈ విధంగా యువతను చైతన్య పరుస్తున్నందుకు ముందు ముందు కూడా ఇలాంటి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరారు. బహుమతి ప్రధానం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గంధ మల్ల రేణుక వార్డ్ సభ్యులు యువకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నాంచారి పేటలో గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ

Article Image

స్థానికం:మోటకొండూరు ప్రతినిధి

మోటకొండూరు మండల పరిధిలోని నాంచారి పేట గ్రామంలో గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్లు గ్రామ సర్పంచ్ బెల్లి మల్లేష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.గ్రామ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసిన వారు పీసరి ఉమా-శ్రీకాంత్ రెడ్డి ప్రథమ బహుమతి బచ్చె శ్రీను టీంకి 5500/-అందా చేశారు. రెండోవ బహుమతి ముస్కు స్వాతి-వికాస్ రెడ్డి 3500/- గంధమల్ల గణేష్ టీంకి మరియు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కి కంది శ్వేత-అనిల్ కుమార్ రెడ్డి గంధమల్ల లింగస్వామికి 1000/-తో పాటు గెలిచిన ప్రతి ఒక్కరికి షీల్డ్ అందజేశారు. ఈ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొన్న యువత మాట్లాడుతూ గ్రామంలో టోర్నమెంట్లు నిర్వహించడం సంతోషంగా ఉందని యువత ఆటలలో చురుకుగా పాల్గొనడం వల్ల మానసిక ఉత్తేజం తో పాటు శారీరక వ్యాయామం కూడా తోడు అవుతుందని ఈ విధంగా యువతను చైతన్య పరుస్తున్నందుకు ముందు ముందు కూడా ఇలాంటి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరారు. బహుమతి ప్రధానం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గంధ మల్ల రేణుక వార్డ్ సభ్యులు యువకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News