PRINT TIME: February 24, 2026 02:06 AM
నాగిరెడ్డిపల్లి అసైన్మెంట్ భూముల సమస్య
నాగిరెడ్డిపల్లి అసైన్మెంట్ భూముల సమస్య
January 06, 2026 08:09 PM
6 Views
స్థానికం ప్రతినిధి :
Sangareddy & Manoor
Sthanikam District Staff Reporter krishna
రాష్ట్ర ఎస్సీ-ఎస్టీ కమిషన్ తక్షణ పరిష్కారం ఆదేశం
సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి: సంగారెడ్డి జిల్లా కోహిర్ గ్రామం, నాగిరెడ్డిపల్లి గ్రామంలో అసైన్మెంట్ భూముల సమస్యపై హైకోర్టు గత వారం రోజుల్లో రెవెన్యూ అధికారులకు సర్వే చేయమని, రైతులకు న్యాయం చేయమని నోటీసులు పంపింది. గత పది సంవత్సరాలుగా ఈ సమస్యపై అధికారులు సర్వే నిర్వహించడం స్లొవుగా ఉండగా, తగిన పరిష్కారం ఇవ్వాలని SCRPS సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎడ్ల మోహన్ దాస్ రాష్ట్ర ఎస్సీ-ఎస్టీ కమిషన్ చైర్మన్ బంకి వెంకటయ్య గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. కమిషన్ చైర్మన్ బంకి వెంకటయ్య గారు అధికారులు ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి