Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:42 PM

నాగిరెడ్డిపల్లి అసైన్‌మెంట్ భూముల సమస్య

నాగిరెడ్డిపల్లి అసైన్‌మెంట్ భూముల సమస్య

నాగిరెడ్డిపల్లి అసైన్‌మెంట్ భూముల సమస్య
January 06, 2026 08:09 PM 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

రాష్ట్ర ఎస్సీ-ఎస్టీ కమిషన్ తక్షణ పరిష్కారం ఆదేశం

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి: సంగారెడ్డి జిల్లా కోహిర్‌ గ్రామం, నాగిరెడ్డిపల్లి గ్రామంలో అసైన్‌మెంట్ భూముల సమస్యపై హైకోర్టు గత వారం రోజుల్లో రెవెన్యూ అధికారులకు సర్వే చేయమని, రైతులకు న్యాయం చేయమని నోటీసులు పంపింది. గత పది సంవత్సరాలుగా ఈ సమస్యపై అధికారులు సర్వే నిర్వహించడం స్లొవుగా ఉండగా, తగిన పరిష్కారం ఇవ్వాలని SCRPS సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎడ్ల మోహన్ దాస్ రాష్ట్ర ఎస్సీ-ఎస్టీ కమిషన్ చైర్మన్ బంకి వెంకటయ్య గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. కమిషన్ చైర్మన్ బంకి వెంకటయ్య గారు అధికారులు ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News