Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:51 PM

నాగిరెడ్డిపల్లి అసైన్‌మెంట్ భూముల సమస్య

నాగిరెడ్డిపల్లి అసైన్‌మెంట్ భూముల సమస్య

నాగిరెడ్డిపల్లి అసైన్‌మెంట్ భూముల సమస్య
January 06, 2026 08:09 PM 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

రాష్ట్ర ఎస్సీ-ఎస్టీ కమిషన్ తక్షణ పరిష్కారం ఆదేశం

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి: సంగారెడ్డి జిల్లా కోహిర్‌ గ్రామం, నాగిరెడ్డిపల్లి గ్రామంలో అసైన్‌మెంట్ భూముల సమస్యపై హైకోర్టు గత వారం రోజుల్లో రెవెన్యూ అధికారులకు సర్వే చేయమని, రైతులకు న్యాయం చేయమని నోటీసులు పంపింది. గత పది సంవత్సరాలుగా ఈ సమస్యపై అధికారులు సర్వే నిర్వహించడం స్లొవుగా ఉండగా, తగిన పరిష్కారం ఇవ్వాలని SCRPS సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎడ్ల మోహన్ దాస్ రాష్ట్ర ఎస్సీ-ఎస్టీ కమిషన్ చైర్మన్ బంకి వెంకటయ్య గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. కమిషన్ చైర్మన్ బంకి వెంకటయ్య గారు అధికారులు ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News