Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:35 PM

" నారాయణఖేడ్ లో సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడు: 223 లో 166 సీట్లు వసూలు"

" నారాయణఖేడ్ లో సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడు: 223 లో 166 సీట్లు వసూలు"

" నారాయణఖేడ్ లో సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడు: 223 లో 166 సీట్లు వసూలు"
December 21, 2025 07:17 PM 65 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

" ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం"

సంగారెడ్డి స్థానికం ప్రతినిధి

నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఈ నెల 17న జరిగిన మూడో విడత సర్పంచ్‌ ఎన్నికల్లో 223 గ్రామపంచాయతీలలో 166 సీట్లతో కాంగ్రెస్ ఆధిపత్యం సాధించింది. 27 మంది ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. టీఆర్‌ఎస్‌కు 52, బీజేపీకి 5 సీట్లు మాత్రమే లభించాయి. ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి మరియు వారి కుటుంబ సహకారంతో కాంగ్రెస్‌కు భారీ విజయం దక్కిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. రానున్న జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలపై ఆసక్తి గజబైనది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News