" ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం"
సంగారెడ్డి స్థానికం ప్రతినిధి
నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఈ నెల 17న జరిగిన మూడో విడత సర్పంచ్ ఎన్నికల్లో 223 గ్రామపంచాయతీలలో 166 సీట్లతో కాంగ్రెస్ ఆధిపత్యం సాధించింది. 27 మంది ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. టీఆర్ఎస్కు 52, బీజేపీకి 5 సీట్లు మాత్రమే లభించాయి. ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి మరియు వారి కుటుంబ సహకారంతో కాంగ్రెస్కు భారీ విజయం దక్కిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. రానున్న జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలపై ఆసక్తి గజబైనది.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి