Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:57 PM

ముస్కు మధుసూదన్ రెడ్డి స్పోర్ట్స్ కాలేజీలో మల్టీపర్పస్ బిల్డింగ్ శంకుస్థాపన

ముస్కు మధుసూదన్ రెడ్డి స్పోర్ట్స్ కాలేజీలో మల్టీపర్పస్ బిల్డింగ్ శంకుస్థాపన

ముస్కు మధుసూదన్ రెడ్డి స్పోర్ట్స్ కాలేజీలో మల్టీపర్పస్ బిల్డింగ్ శంకుస్థాపన
February 12, 2026 08:45 PM 111 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మున్సిపాలిటీ పట్టణం ముస్కు మధుసూదన్ రెడ్డి స్పోర్ట్స్ కాలేజ్ లో గురువారం నూతనంగా సోలియల్ లక్ష్మి రెడ్డి మల్టీపర్పస్ బిల్డింగ్ కట్టడానికి శంకుస్థాపన ముస్కు మధుసూదన్ రెడ్డి స్పోర్ట్స్ కళాశాల చైర్మన్ డాక్టర్ ముస్కు మధుసూదన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ తంగడపల్లిలో ఉన్న ముస్కు మధుసూదన్ రెడ్డి వ్యాయామ కళాశాలలో అన్ని సౌకర్యాలు గల ఒక బిల్డింగ్ కట్టడం శంకుస్థాపన చేయడం జరిగినది అన్నారు. ఈ స్టేడియంలో స్పోర్ట్స్ రావడానికి విద్యార్థులు వచ్చినప్పుడు వారికి నివాస ఉండటానికి ఇబ్బందిగా ఉండటం వలన కొత్తగా మల్టీపర్పస్ బిల్డింగ్ కట్టాలని ఆ బిల్డింగ్ తన మనమరాలు పేరుతో కట్టడానికి శంకుస్థాపన చేశారు. ముస్కు మధుసూదన్ రెడ్డి కాలేజీలో నూతనంగా ఏర్పాటు చేసిన బీచ్ వాలీబాల్ కోర్టును ప్రారంభోత్సవం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కళాశాలలో విద్యార్థులు ఆడుకోవడానికి బీచ్ వాలీబాల్ గ్రౌండ్ ను తయారు చేసే ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సంజయ్, వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, కాలేజీ కాంట్రాక్టర్ రాజేందర్ రెడ్డి, మాజీ ప్రిన్సిపాల్ సత్యనారాయణ రాజు, ఫ్యాకల్టీస్ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News