మున్సిపాలిటీలో ప్రారంభమైన ఎన్నికల ప్రచారం
మున్సిపాలిటీలో ప్రారంభమైన ఎన్నికల ప్రచారం
Komidala Mahender reddy
చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.
చిట్యాల మున్సిపాలిటీ 3వ వార్డు శ్రీరామ్ నగర్ కాలనీలో ఈరోజు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మున్సిపల్ ఎన్నికల తొలి ప్రచారాన్ని ప్రారంభించారు. ఎల్లమ్మ గుడి వద్ద కొబ్బరికాయ కొట్టి ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిన్న మల్లయ్య, కనకదుర్గ గుడి చైర్మన్ మారగోని ఆంజనేయులు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పోకల దేవదాస్, పందిరి శ్రీనివాసు, వనం వెంకన్న బెలిసత్తయ్య, కోమటిరెడ్డి రామిరెడ్డి, పాల్గొన్నారు
అలాగే కాలనీవాసులు మరియు కాంగ్రెస్ నాయకులు నూనె శ్రీకాంత్, గాలి కిషన్, గాలి చంద్రయ్య, గాలి యాదయ్య, కురుమిద్ద రామస్వామి, గోలి స్వామి, గాలి వినయ్, గోలి నవీన్, నూనె రాజు తదితరులు పాల్గొని ప్రచారానికి మద్దతు తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి