Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 02:07 AM

మున్సిపాలిటీలో ప్రారంభమైన ఎన్నికల ప్రచారం

మున్సిపాలిటీలో ప్రారంభమైన ఎన్నికల ప్రచారం

మున్సిపాలిటీలో  ప్రారంభమైన ఎన్నికల ప్రచారం
10-01-2026 140 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.

చిట్యాల మున్సిపాలిటీ 3వ వార్డు శ్రీరామ్ నగర్ కాలనీలో ఈరోజు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మున్సిపల్ ఎన్నికల తొలి ప్రచారాన్ని ప్రారంభించారు. ఎల్లమ్మ గుడి వద్ద కొబ్బరికాయ కొట్టి ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిన్న మల్లయ్య, కనకదుర్గ గుడి చైర్మన్ మారగోని ఆంజనేయులు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పోకల దేవదాస్, పందిరి శ్రీనివాసు, వనం వెంకన్న బెలిసత్తయ్య, కోమటిరెడ్డి రామిరెడ్డి, పాల్గొన్నారు

అలాగే కాలనీవాసులు మరియు కాంగ్రెస్ నాయకులు నూనె శ్రీకాంత్, గాలి కిషన్, గాలి చంద్రయ్య, గాలి యాదయ్య, కురుమిద్ద రామస్వామి, గోలి స్వామి, గాలి వినయ్, గోలి నవీన్, నూనె రాజు తదితరులు పాల్గొని ప్రచారానికి మద్దతు తెలిపారు.


Sthanikam

మున్సిపాలిటీలో ప్రారంభమైన ఎన్నికల ప్రచారం

Article Image

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.

చిట్యాల మున్సిపాలిటీ 3వ వార్డు శ్రీరామ్ నగర్ కాలనీలో ఈరోజు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మున్సిపల్ ఎన్నికల తొలి ప్రచారాన్ని ప్రారంభించారు. ఎల్లమ్మ గుడి వద్ద కొబ్బరికాయ కొట్టి ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిన్న మల్లయ్య, కనకదుర్గ గుడి చైర్మన్ మారగోని ఆంజనేయులు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పోకల దేవదాస్, పందిరి శ్రీనివాసు, వనం వెంకన్న బెలిసత్తయ్య, కోమటిరెడ్డి రామిరెడ్డి, పాల్గొన్నారు

అలాగే కాలనీవాసులు మరియు కాంగ్రెస్ నాయకులు నూనె శ్రీకాంత్, గాలి కిషన్, గాలి చంద్రయ్య, గాలి యాదయ్య, కురుమిద్ద రామస్వామి, గోలి స్వామి, గాలి వినయ్, గోలి నవీన్, నూనె రాజు తదితరులు పాల్గొని ప్రచారానికి మద్దతు తెలిపారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News