Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:23 PM

మున్సిపాలిటీలో ప్రారంభమైన ఎన్నికల ప్రచారం

మున్సిపాలిటీలో ప్రారంభమైన ఎన్నికల ప్రచారం

మున్సిపాలిటీలో  ప్రారంభమైన ఎన్నికల ప్రచారం
January 10, 2026 02:21 PM 131 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.

చిట్యాల మున్సిపాలిటీ 3వ వార్డు శ్రీరామ్ నగర్ కాలనీలో ఈరోజు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మున్సిపల్ ఎన్నికల తొలి ప్రచారాన్ని ప్రారంభించారు. ఎల్లమ్మ గుడి వద్ద కొబ్బరికాయ కొట్టి ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిన్న మల్లయ్య, కనకదుర్గ గుడి చైర్మన్ మారగోని ఆంజనేయులు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పోకల దేవదాస్, పందిరి శ్రీనివాసు, వనం వెంకన్న బెలిసత్తయ్య, కోమటిరెడ్డి రామిరెడ్డి, పాల్గొన్నారు

అలాగే కాలనీవాసులు మరియు కాంగ్రెస్ నాయకులు నూనె శ్రీకాంత్, గాలి కిషన్, గాలి చంద్రయ్య, గాలి యాదయ్య, కురుమిద్ద రామస్వామి, గోలి స్వామి, గాలి వినయ్, గోలి నవీన్, నూనె రాజు తదితరులు పాల్గొని ప్రచారానికి మద్దతు తెలిపారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News