Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వెలిమినేడులో వైభవంగా బోనాల పండుగ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 11:21 AM

మునిపల్లి మండలంలో 14.50 లక్షల రూపాయల చెక్కుల పంపిణీ

మునిపల్లి మండలంలో 14.50 లక్షల రూపాయల చెక్కుల పంపిణీ

మునిపల్లి మండలంలో 14.50 లక్షల రూపాయల చెక్కుల పంపిణీ
04-04-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి రాయికోడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ యం. సుధాకర్ రెడ్డి, మునిపల్లి మండల అధ్యక్షుడు సతీష్ కుమార్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మాజీ చైర్మన్ విజయ్, చిన్న చెల్మెడ సర్పంచ్ గాయత్రి రుద్ర కృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా మండలంలోని 41 మంది లబ్ధిదారులకు మొత్తం పద్నాలుగు లక్షల యాభై వేల రూపాయల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ సహాయం ద్వారా అవసరంలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మునిపల్లి మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

మునిపల్లి మండలంలో 14.50 లక్షల రూపాయల చెక్కుల పంపిణీ

Article Image

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి రాయికోడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ యం. సుధాకర్ రెడ్డి, మునిపల్లి మండల అధ్యక్షుడు సతీష్ కుమార్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మాజీ చైర్మన్ విజయ్, చిన్న చెల్మెడ సర్పంచ్ గాయత్రి రుద్ర కృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా మండలంలోని 41 మంది లబ్ధిదారులకు మొత్తం పద్నాలుగు లక్షల యాభై వేల రూపాయల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ సహాయం ద్వారా అవసరంలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మునిపల్లి మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News