Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:55 PM

మున్సిపాలిటీలో కాంగ్రెస్ కౌన్సిలర్లకు ఘన సన్మానం

మున్సిపాలిటీలో కాంగ్రెస్ కౌన్సిలర్లకు ఘన సన్మానం

మున్సిపాలిటీలో కాంగ్రెస్ కౌన్సిలర్లకు ఘన సన్మానం
February 22, 2026 05:13 PM 233 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మున్సిపాలిటీ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన వార్డు కౌన్సిలర్లు పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.మున్సిపాలిటీ 1వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ కోసనం రాకేష్ రెడ్డి, 3వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ పల్లె లావణ్య సురేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించగా, 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ గౌడ్ శాలువాలు, పూలమాలలతో వారిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు బి.యన్. రెడ్డి, చౌటుప్పల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుర్వి నరసింహ గౌడ్, పర్నే శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News