Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:54 PM

మున్సిపల్‌లో ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి

మున్సిపల్‌లో ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి

మున్సిపల్‌లో ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి
April 05, 2026 04:20 PM 165 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మహానేతకు ఘన నివాళులు అర్పించిన చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్

చౌటుప్పల్ పురపాలక కార్యాలయంలో డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి

వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మొగదాల పావని రమేష్ గౌడ్ పుష్పాంజలి ఘటించి మహానేతకు నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడు, గొప్ప సంఘ సంస్కర్తగా డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ దేశ నిర్మాణంలో విశేష సేవలు అందించారని పేర్కొన్నారు. తన పరిపాలనా దక్షతతో దేశానికి ఉప ప్రధానిగా సేవలందిస్తూ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, పురపాలక సిబ్బంది, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News