Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:19 AM

మున్సిపల్ వైస్ చైర్మన్‌గా గోశిక వినయ్ కుమార్

మున్సిపల్ వైస్ చైర్మన్‌గా గోశిక వినయ్ కుమార్

మున్సిపల్ వైస్ చైర్మన్‌గా గోశిక వినయ్ కుమార్
17-02-2026 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం

చౌటుప్పల్ మున్సిపాలిటీ 11వ వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందిన పద్మశాలి నాయకుడు గోశిక వినయ్ కుమార్ మున్సిపల్ వైస్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆయనను పద్మశాలి యువజన సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు దోర్నాల గజేందర్ నేత పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. చిన్న వయసులోనే ఉన్నత పదవి సాధించడం గర్వకారణం సమాజ అభివృద్ధికి కృషి చేయాలని గజేందర్ నేత ఆకాంక్ష, ఈ సందర్భంగా దోర్నాల గజేందర్ నేత మాట్లాడుతూ, అతి చిన్న వయసులో కౌన్సిలర్‌గా విజయం సాధించి వైస్ చైర్మన్ పదవిని అధిరోహించడం సాధారణ విషయం కాదని అన్నారు. యువతకు ఇది స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. పద్మశాలి సమాజ అభ్యున్నతికి గోశిక వినయ్ కుమార్ తన వంతు సహకారం అందించాలని కోరారు.ఈ సన్మాన కార్యక్రమంలో పద్మశాలి నాయకులు గోలి శ్రీను, బత్తుల యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మున్సిపల్ వైస్ చైర్మన్‌గా గోశిక వినయ్ కుమార్

Article Image

పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం

చౌటుప్పల్ మున్సిపాలిటీ 11వ వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందిన పద్మశాలి నాయకుడు గోశిక వినయ్ కుమార్ మున్సిపల్ వైస్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆయనను పద్మశాలి యువజన సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు దోర్నాల గజేందర్ నేత పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. చిన్న వయసులోనే ఉన్నత పదవి సాధించడం గర్వకారణం సమాజ అభివృద్ధికి కృషి చేయాలని గజేందర్ నేత ఆకాంక్ష, ఈ సందర్భంగా దోర్నాల గజేందర్ నేత మాట్లాడుతూ, అతి చిన్న వయసులో కౌన్సిలర్‌గా విజయం సాధించి వైస్ చైర్మన్ పదవిని అధిరోహించడం సాధారణ విషయం కాదని అన్నారు. యువతకు ఇది స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. పద్మశాలి సమాజ అభ్యున్నతికి గోశిక వినయ్ కుమార్ తన వంతు సహకారం అందించాలని కోరారు.ఈ సన్మాన కార్యక్రమంలో పద్మశాలి నాయకులు గోలి శ్రీను, బత్తుల యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News