మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం : ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి
ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి పిలుపునిచ్చినారు. శుక్రవారం కోదాడ పట్టణంలో సమన్వయకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆమె అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. పార్టీ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని సూచించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి