Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:16 PM

మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలి

మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలి

మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలి
January 19, 2026 07:03 PM 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

తిరుమలగిరిలో బీఆర్ఎస్ నాయకుల సన్నాహక సమావేశం

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తిరుమలగిరి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తుంగతుర్తి మాజీ శాసనసభ్యుడు డా. గాదరి కిశోర్ కుమార్ పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి వార్డులో పార్టీ బలాన్ని పెంచుతూ ప్రజల సమస్యలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.పట్టణ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజలతో నిత్యం అనుసంధానం కలిగి ఉండటం ద్వారా ఎన్నికల్లో విజయాన్ని సాధించవచ్చని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి విజయానికి కృషి చేయాలని సూచించారు.ఈ సమావేశంలో పట్టణ పార్టీ నాయకులు, వార్డు స్థాయి నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News