Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా వ్యాపారవేత్త గోదల వెంకటరెడ్డి జన్మదిన వేడుక 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 04, 2026 04:10 AM

ముమ్మరంగా ఇంటింటి గణన

ముమ్మరంగా ఇంటింటి గణన

ముమ్మరంగా ఇంటింటి గణన
May 15, 2026 07:17 PM 64 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న జాతీయ జనాభా లెక్కల హౌస్‌లిస్టింగ్ ప్రక్రియ మండలంలో ముమ్మరంగా కొనసాగుతోంది. వివిధ బ్రాక్‌ల పరిధిలో ఉపాధ్యాయులు ఎండను లెక్కచేయకుండా ఇంటింటికీ తిరిగి గణన చేపడుతున్నారు.

ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తూ ఇంటి వివరాలను నమోదు చేస్తున్నారు. ఆరెగూడెం గ్రామంలో ఎన్యుమరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న పాల్వంచ హరికిషన్ ఇంటింటి గణనలో చురుకుగా పాల్గొంటున్నారు. ప్రజల నుంచి కూడా మంచి సహకారం లభిస్తోందని అధికారులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News