Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండపై వర్తక సంఘం రద్దు చేయాలి ఆర్. డి. టీ సంస్థ కి సహాయం చేయడం నా అదృష్టం :- లోకేష్ సీఎం భూమి పూజ చేయడానికి ఏర్పాట్లు సిద్ధం సీఎం పర్యటనపై భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న సత్యసాయి జిల్లా అధికారులు వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 15, 2026 08:31 PM

ముమ్మరంగా ఇంటింటి గణన

ముమ్మరంగా ఇంటింటి గణన

ముమ్మరంగా ఇంటింటి గణన
May 15, 2026 07:17 PM 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న జాతీయ జనాభా లెక్కల హౌస్‌లిస్టింగ్ ప్రక్రియ మండలంలో ముమ్మరంగా కొనసాగుతోంది. వివిధ బ్రాక్‌ల పరిధిలో ఉపాధ్యాయులు ఎండను లెక్కచేయకుండా ఇంటింటికీ తిరిగి గణన చేపడుతున్నారు.

ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తూ ఇంటి వివరాలను నమోదు చేస్తున్నారు. ఆరెగూడెం గ్రామంలో ఎన్యుమరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న పాల్వంచ హరికిషన్ ఇంటింటి గణనలో చురుకుగా పాల్గొంటున్నారు. ప్రజల నుంచి కూడా మంచి సహకారం లభిస్తోందని అధికారులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News