రామన్నపేట: రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న జాతీయ జనాభా లెక్కల హౌస్లిస్టింగ్ ప్రక్రియ మండలంలో ముమ్మరంగా కొనసాగుతోంది. వివిధ బ్రాక్ల పరిధిలో ఉపాధ్యాయులు ఎండను లెక్కచేయకుండా ఇంటింటికీ తిరిగి గణన చేపడుతున్నారు.
ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తూ ఇంటి వివరాలను నమోదు చేస్తున్నారు. ఆరెగూడెం గ్రామంలో ఎన్యుమరేటర్గా విధులు నిర్వహిస్తున్న పాల్వంచ హరికిషన్ ఇంటింటి గణనలో చురుకుగా పాల్గొంటున్నారు. ప్రజల నుంచి కూడా మంచి సహకారం లభిస్తోందని అధికారులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి