PRINT TIME: July 11, 2026 03:52 AM
మృతుని కుటుంబాన్ని పరామర్శించిన పన్నాల చంద్ర శేఖర్ రెడ్డి
మృతుని కుటుంబాన్ని పరామర్శించిన పన్నాల చంద్ర శేఖర్ రెడ్డి
May 17, 2026 08:35 PM
10 Views
స్థానికం ప్రతినిధి :
యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter
మోటకొండూరు మండల పరిధిలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన మాటూరి వెంకటేష్ ఇటీవల అనారోగ్యం బాధపడుతూ మరణించారు. వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి అన్నివేళలా అండగా ఉంటానని పన్నాల మల్లారెడ్డి ఫౌండేషన్ చైర్మన్,బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పన్నాల చంద్ర శేఖర్ రెడ్డి భరోసాని కల్పిస్తూ వారి కుటుంబానికి 50కిలోల బియ్యాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు గాజుల బాలరాజు, గిరిబోయిన గూడెం వార్డు సభ్యులు పిసారి వెంకట్ రెడ్డి,బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులు గాజుల ప్రవీణ్,మండల కార్యదర్శి పెరబోయిన నరేష్, భూత్ అధ్యక్షులు గాజుల బంగారి,మరియి గాజుల బాల కిష్ణ,గదగాని శ్రీకాంత్ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి