Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా వ్యాపారవేత్త గోదల వెంకటరెడ్డి జన్మదిన వేడుక 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 04, 2026 12:28 AM

మృతుడి కుటుంబానికి సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ రూ.5 వేల ఆర్థిక సాయం

మృతుడి కుటుంబానికి సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ రూ.5 వేల ఆర్థిక సాయం

మృతుడి కుటుంబానికి సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ రూ.5 వేల ఆర్థిక సాయం
May 14, 2026 10:03 AM 156 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన ఆవనగంటి అంజయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాన్ని ఆదుకునేందుకు గ్రామ సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ గురువారం రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేశారు. దశదినకర్మ ఖర్చుల నిమిత్తం ఈ సాయం చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఈడెం స్వరూప స్మారక సేవా సంస్థ అధ్యక్షుడు ఈడెం శ్రీనివాస్, బీఆర్ఎస్ గ్రామ శాఖ నాయకులు పున్న వెంకటేశం, పిట్ట మహేందర్ రెడ్డి, వార్డు సభ్యులు నకరికంటి నరేష్, పాశం సతీష్ రెడ్డి, ఎడ్ల కృష్ణారెడ్డి, ఆవనగంటి లింగస్వామి, ఆవనగంటి మహేష్, ఆవనగంటి బిక్షం, పర్ణ లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News