Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
టెన్త్ టాపర్లకు సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ సన్మానం డిజిటల్‌ సభ్యత్వ నమోదుకు బీఆర్‌ఎస్‌ శ్రీకారం. ఎర్రవెల్లిలో కేసీఆర్‌తో కీలక సమావేశం సీఎం పర్యటనపై భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న సత్యసాయి జిల్లా అధికారులు వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 14, 2026 12:07 PM

మృతుడి కుటుంబానికి సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ రూ.5 వేల ఆర్థిక సాయం

మృతుడి కుటుంబానికి సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ రూ.5 వేల ఆర్థిక సాయం

మృతుడి కుటుంబానికి సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ రూ.5 వేల ఆర్థిక సాయం
May 14, 2026 10:03 AM 69 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన ఆవనగంటి అంజయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాన్ని ఆదుకునేందుకు గ్రామ సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ గురువారం రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేశారు. దశదినకర్మ ఖర్చుల నిమిత్తం ఈ సాయం చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఈడెం స్వరూప స్మారక సేవా సంస్థ అధ్యక్షుడు ఈడెం శ్రీనివాస్, బీఆర్ఎస్ గ్రామ శాఖ నాయకులు పున్న వెంకటేశం, పిట్ట మహేందర్ రెడ్డి, వార్డు సభ్యులు నకరికంటి నరేష్, పాశం సతీష్ రెడ్డి, ఎడ్ల కృష్ణారెడ్డి, ఆవనగంటి లింగస్వామి, ఆవనగంటి మహేష్, ఆవనగంటి బిక్షం, పర్ణ లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News