PRINT TIME: May 14, 2026 12:07 PM
మృతుడి కుటుంబానికి సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ రూ.5 వేల ఆర్థిక సాయం
మృతుడి కుటుంబానికి సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ రూ.5 వేల ఆర్థిక సాయం
May 14, 2026 10:03 AM
69 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన ఆవనగంటి అంజయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాన్ని ఆదుకునేందుకు గ్రామ సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ గురువారం రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేశారు. దశదినకర్మ ఖర్చుల నిమిత్తం ఈ సాయం చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఈడెం స్వరూప స్మారక సేవా సంస్థ అధ్యక్షుడు ఈడెం శ్రీనివాస్, బీఆర్ఎస్ గ్రామ శాఖ నాయకులు పున్న వెంకటేశం, పిట్ట మహేందర్ రెడ్డి, వార్డు సభ్యులు నకరికంటి నరేష్, పాశం సతీష్ రెడ్డి, ఎడ్ల కృష్ణారెడ్డి, ఆవనగంటి లింగస్వామి, ఆవనగంటి మహేష్, ఆవనగంటి బిక్షం, పర్ణ లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి