మోక్ష లింగేశ్వర స్వామి దేవాలయంలో శివస్వాములకు అన్నదాన వితరణ
మోక్ష లింగేశ్వర స్వామి దేవాలయంలో శివస్వాములకు అన్నదాన వితరణ
K.RAVI
అన్నదాన పోశకులు దొనూరి నర్సిరెడ్డి మమత దంపతులు
చౌటుప్పల్ పట్టణం వలిగొండ రోడ్ లో గల శ్రీ మోక్ష లింగేశ్వర స్వామి దేవాలయంలో శివ స్వాములకు అన్నదాన కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది. 36వ.రోజు అన్న సంతర్పణ కార్యక్రమము నిర్వహించిన
అన్నదాన పోషకులు దొనూరి నర్సిరెడ్డి, మమత దంపతులు శివ స్వాములకు అన్న సంతర్పణ కార్యక్రమము నిర్వహించడం జరిగింది.వారు మాట్లాడుతూ శివ స్వాములకు అన్నదాన వితరణ కార్యక్రమం చేయడం మా పూర్వ జన్మ సుకృతం అని అది మా అదృష్టంగా భావించారు.వారి కుటుంబానికి ఆ పరమశివుని ఆశీస్సులు ఏళ్ల వేళల ఉండాలి అని ఆయు ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు శివయ్య ప్రసాదించాలి అని మనసారా శివాదిక్ష మాలదారులు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో అన్న సంతర్పణ నిర్వాహకులు వీరమల్ల దాసు గౌడ్, సన్నిధానం గురుస్వామి ఆదిమూలం శంకర్, గురుస్వాములు జూలు శంకరయ్య, అంకం శ్రీను, నరసింహ చారి, తీగుళ్ల వేంకటేష్, దోటి రమేష్, దేశగోని వెంకన్న, బోయిని నరసింహ యాదవ్, చెరుకు లింగస్వామి, అన్నమోని శ్రీకాంత్,దొనకొండ రాజు, దోర్నాల గజేందర్, ముప్పిడి కృష్ణ, పిట్టల సదానంధం, నీళ్ల అశోక్,బద్ధం శ్రీకాంత్, అన్నమోని శ్రీకాంత్, శివ ఆలయ ప్రధాన అర్చకులు సంతోష్ కుమార్ శాస్త్రి, శివ స్వాములు, తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి