Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:12 AM

మోక్ష లింగేశ్వర స్వామి దేవాలయంలో శివస్వాములకు అన్నదాన వితరణ

మోక్ష లింగేశ్వర స్వామి దేవాలయంలో శివస్వాములకు అన్నదాన వితరణ

మోక్ష లింగేశ్వర స్వామి దేవాలయంలో శివస్వాములకు అన్నదాన వితరణ
10-02-2026 164 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

అన్నదాన పోశకులు దొనూరి నర్సిరెడ్డి మమత దంపతులు

చౌటుప్పల్ పట్టణం వలిగొండ రోడ్ లో గల శ్రీ మోక్ష లింగేశ్వర స్వామి దేవాలయంలో శివ స్వాములకు అన్నదాన కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది. 36వ.రోజు అన్న సంతర్పణ కార్యక్రమము నిర్వహించిన

అన్నదాన పోషకులు దొనూరి నర్సిరెడ్డి, మమత దంపతులు శివ స్వాములకు అన్న సంతర్పణ కార్యక్రమము నిర్వహించడం జరిగింది.వారు మాట్లాడుతూ శివ స్వాములకు అన్నదాన వితరణ కార్యక్రమం చేయడం మా పూర్వ జన్మ సుకృతం అని అది మా అదృష్టంగా భావించారు.వారి కుటుంబానికి ఆ పరమశివుని ఆశీస్సులు ఏళ్ల వేళల ఉండాలి అని ఆయు ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు శివయ్య ప్రసాదించాలి అని మనసారా శివాదిక్ష మాలదారులు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో అన్న సంతర్పణ నిర్వాహకులు వీరమల్ల దాసు గౌడ్, సన్నిధానం గురుస్వామి ఆదిమూలం శంకర్, గురుస్వాములు జూలు శంకరయ్య, అంకం శ్రీను, నరసింహ చారి, తీగుళ్ల వేంకటేష్, దోటి రమేష్, దేశగోని వెంకన్న, బోయిని నరసింహ యాదవ్, చెరుకు లింగస్వామి, అన్నమోని శ్రీకాంత్,దొనకొండ రాజు, దోర్నాల గజేందర్, ముప్పిడి కృష్ణ, పిట్టల సదానంధం, నీళ్ల అశోక్,బద్ధం శ్రీకాంత్, అన్నమోని శ్రీకాంత్, శివ ఆలయ ప్రధాన అర్చకులు సంతోష్ కుమార్ శాస్త్రి, శివ స్వాములు, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మోక్ష లింగేశ్వర స్వామి దేవాలయంలో శివస్వాములకు అన్నదాన వితరణ

Article Image

అన్నదాన పోశకులు దొనూరి నర్సిరెడ్డి మమత దంపతులు

చౌటుప్పల్ పట్టణం వలిగొండ రోడ్ లో గల శ్రీ మోక్ష లింగేశ్వర స్వామి దేవాలయంలో శివ స్వాములకు అన్నదాన కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది. 36వ.రోజు అన్న సంతర్పణ కార్యక్రమము నిర్వహించిన

అన్నదాన పోషకులు దొనూరి నర్సిరెడ్డి, మమత దంపతులు శివ స్వాములకు అన్న సంతర్పణ కార్యక్రమము నిర్వహించడం జరిగింది.వారు మాట్లాడుతూ శివ స్వాములకు అన్నదాన వితరణ కార్యక్రమం చేయడం మా పూర్వ జన్మ సుకృతం అని అది మా అదృష్టంగా భావించారు.వారి కుటుంబానికి ఆ పరమశివుని ఆశీస్సులు ఏళ్ల వేళల ఉండాలి అని ఆయు ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు శివయ్య ప్రసాదించాలి అని మనసారా శివాదిక్ష మాలదారులు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో అన్న సంతర్పణ నిర్వాహకులు వీరమల్ల దాసు గౌడ్, సన్నిధానం గురుస్వామి ఆదిమూలం శంకర్, గురుస్వాములు జూలు శంకరయ్య, అంకం శ్రీను, నరసింహ చారి, తీగుళ్ల వేంకటేష్, దోటి రమేష్, దేశగోని వెంకన్న, బోయిని నరసింహ యాదవ్, చెరుకు లింగస్వామి, అన్నమోని శ్రీకాంత్,దొనకొండ రాజు, దోర్నాల గజేందర్, ముప్పిడి కృష్ణ, పిట్టల సదానంధం, నీళ్ల అశోక్,బద్ధం శ్రీకాంత్, అన్నమోని శ్రీకాంత్, శివ ఆలయ ప్రధాన అర్చకులు సంతోష్ కుమార్ శాస్త్రి, శివ స్వాములు, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News