Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా పూలే జయంతి – సమానత్వం కోసం కృషి చేయాలి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:22 PM

మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన హేమ సతీష్

మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన హేమ సతీష్

మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన హేమ సతీష్
February 08, 2026 11:51 PM 111 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గాంధీ విగ్రహం వద్ద ఆదివారం నిర్వహించిన సభలో 44వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి గుణగంటి హేమ సతీష్ తరపున విస్తృత ప్రచారం జరిగింది.ఈ సభకు హాజరైన రాష్ట్ర మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, తెలంగాణ పర్యాటక అభివృద్ధి కమిటీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఏఐసిసి మాజీ సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గుడిపాటి నరసయ్య, రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్, అంజాద్ అలీ, కక్కిరేణి శ్రీనివాస్ తదితర నాయకులకు హేమ సతీష్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ నాయకుల సహకారంతో 44వ వార్డులో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేస్తామని, మున్సిపాలిటీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News