జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గాంధీ విగ్రహం వద్ద ఆదివారం నిర్వహించిన సభలో 44వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి గుణగంటి హేమ సతీష్ తరపున విస్తృత ప్రచారం జరిగింది.ఈ సభకు హాజరైన రాష్ట్ర మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, తెలంగాణ పర్యాటక అభివృద్ధి కమిటీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఏఐసిసి మాజీ సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గుడిపాటి నరసయ్య, రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్, అంజాద్ అలీ, కక్కిరేణి శ్రీనివాస్ తదితర నాయకులకు హేమ సతీష్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ నాయకుల సహకారంతో 44వ వార్డులో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేస్తామని, మున్సిపాలిటీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.
Share this Article1 Shares
ఆదివారం
Feb
08
2026
ప్రాంతీయ వార్తలు | సూర్యాపేట
Biksham
మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన హేమ సతీష్
జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గాంధీ విగ్రహం వద్ద ఆదివారం నిర్వహించిన సభలో 44వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి గుణగంటి హేమ సతీష్ తరపున విస్తృత ప్రచారం జరిగింది.ఈ సభకు హాజరైన రాష్ట్ర మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, తెలంగాణ పర్యాటక అభివృద్ధి కమిటీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఏఐసిసి మాజీ సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గుడిపాటి నరసయ్య, రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్, అంజాద్ అలీ, కక్కిరేణి శ్రీనివాస్ తదితర నాయకులకు హేమ సతీష్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ నాయకుల సహకారంతో 44వ వార్డులో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేస్తామని, మున్సిపాలిటీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి