Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:33 PM

మిస్సింగ్ అయిన వృద్ధురాలి శవం గుర్తింపు

మిస్సింగ్ అయిన వృద్ధురాలి శవం గుర్తింపు

మిస్సింగ్ అయిన వృద్ధురాలి శవం గుర్తింపు
February 15, 2026 02:30 AM 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చౌటుప్పల్ మండలం రెడ్డిబావి నుండి గత డిసెంబర్ 19న చిట్యాల మండలం గుండ్రాంపల్లి వెళ్తూ అదృశ్యమైన నందగిరి రాములమ్మ (81) మృతదేహాన్ని ఇవాళ గుండ్రాంపల్లి చెరువులో గుర్తించారు. మతిస్థిమితం సరిగా లేక ప్రమాదవశాత్తు ఆమె నీటిలో మునిగి మరణించినట్లు పోలీసులు గుర్తించారు. గొర్ల కాపరి ఇచ్చిన సమాచారంతో చిట్యాల ఎస్ఐ రవికుమార్ అక్కడికి చేరుకొని, మృతదేహాన్ని పరిశీలించారు. ఐతే చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ లో గత డిసెంబర్ 22న కేసు నమోదయింది. ఆ కేసు ఆధారంగా కుటుంబ సభ్యులను పిలిపించి రాములమ్మ శవంగా గుర్తించారు. ఈ మేరకు ఎస్ఐ కేసు నమోదు చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News