Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:12 AM

మిర్యాలగూడలో చైన్ స్నాచర్ అరెస్ట్.. బంగారు చైను స్వాధీనం

మిర్యాలగూడలో చైన్ స్నాచర్ అరెస్ట్.. బంగారు చైను స్వాధీనం

మిర్యాలగూడలో చైన్ స్నాచర్ అరెస్ట్.. బంగారు చైను స్వాధీనం
18-05-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

మిర్యాలగూడలో వరుసగా చైన్ స్నాచింగ్ ఘటనలకు పాల్పడుతున్న నిందితుడిని వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఈ నెల 11న ఇద్దరు మహిళలు వాకింగ్ చేస్తుండగా, గొట్టిముక్కల నాగ చిన్న వెంకటేశ్వర్లు బైక్‌పై వచ్చి ఓ మహిళ మెడలో ఉన్న 24 గ్రాముల బంగారు చైను లాక్కెళ్లాడు. బాధిత మహిళ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

వారం రోజుల పాటు సీసీ కెమెరాలు, వివిధ వాహనాల వివరాలను పరిశీలించిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 24 గ్రాముల బంగారు చైను, ఒక బైక్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.నిందితుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని త్రిపురాంతకం మండలం, మార్కాపురం జిల్లా ముడివేముల గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

Sthanikam

మిర్యాలగూడలో చైన్ స్నాచర్ అరెస్ట్.. బంగారు చైను స్వాధీనం

Article Image

మిర్యాలగూడలో వరుసగా చైన్ స్నాచింగ్ ఘటనలకు పాల్పడుతున్న నిందితుడిని వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఈ నెల 11న ఇద్దరు మహిళలు వాకింగ్ చేస్తుండగా, గొట్టిముక్కల నాగ చిన్న వెంకటేశ్వర్లు బైక్‌పై వచ్చి ఓ మహిళ మెడలో ఉన్న 24 గ్రాముల బంగారు చైను లాక్కెళ్లాడు. బాధిత మహిళ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

వారం రోజుల పాటు సీసీ కెమెరాలు, వివిధ వాహనాల వివరాలను పరిశీలించిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 24 గ్రాముల బంగారు చైను, ఒక బైక్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.నిందితుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని త్రిపురాంతకం మండలం, మార్కాపురం జిల్లా ముడివేముల గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News