Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం నిర్ణయం మూడు నెలల సరఫరా… పేదలకు ఉపశమనం: అక్కెనపల్లి సైదులు సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 12:25 PM

మీర్జాపురం లో కోడి పందాలకు భారీ ఏర్పాట్లు, 12 నుంచి 16 వరకు నిర్వహణ

మీర్జాపురం లో కోడి పందాలకు భారీ ఏర్పాట్లు, 12 నుంచి 16 వరకు నిర్వహణ

మీర్జాపురం లో కోడి పందాలకు భారీ ఏర్పాట్లు, 12 నుంచి 16 వరకు నిర్వహణ
January 11, 2026 08:04 PM 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

నూజివీడు మండలంలో కోడిపందాల కు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం


ఏలూరు జిల్లా నూజివీడు మండలం మీర్జాపురం గ్రామంలో కోడిపందాలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఈ పందాలు నిర్వహించాలని చూస్తున్నారు. ఎల్ఈడి స్క్రీన్లు, అతిథుల కోసం రూములు, వాటర్ ప్రూఫ్ టెంట్లు వేసి అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు.సొంత ఊర్లకు వచ్చిన వారు కోడిపందాలను ఆనందించాలని, ఊరంతా జనంతో సందడిగా ఉందని స్థానికులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News