Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:16 AM

మీర్జాపురం లో కోడి పందాలకు భారీ ఏర్పాట్లు, 12 నుంచి 16 వరకు నిర్వహణ

మీర్జాపురం లో కోడి పందాలకు భారీ ఏర్పాట్లు, 12 నుంచి 16 వరకు నిర్వహణ

మీర్జాపురం లో కోడి పందాలకు భారీ ఏర్పాట్లు, 12 నుంచి 16 వరకు నిర్వహణ
January 11, 2026 08:04 PM 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

నూజివీడు మండలంలో కోడిపందాల కు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం


ఏలూరు జిల్లా నూజివీడు మండలం మీర్జాపురం గ్రామంలో కోడిపందాలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఈ పందాలు నిర్వహించాలని చూస్తున్నారు. ఎల్ఈడి స్క్రీన్లు, అతిథుల కోసం రూములు, వాటర్ ప్రూఫ్ టెంట్లు వేసి అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు.సొంత ఊర్లకు వచ్చిన వారు కోడిపందాలను ఆనందించాలని, ఊరంతా జనంతో సందడిగా ఉందని స్థానికులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News