Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:04 PM

మీర్జాపురం లో కోడి పందాలకు భారీ ఏర్పాట్లు, 12 నుంచి 16 వరకు నిర్వహణ

మీర్జాపురం లో కోడి పందాలకు భారీ ఏర్పాట్లు, 12 నుంచి 16 వరకు నిర్వహణ

మీర్జాపురం లో కోడి పందాలకు భారీ ఏర్పాట్లు, 12 నుంచి 16 వరకు నిర్వహణ
January 11, 2026 08:04 PM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

నూజివీడు మండలంలో కోడిపందాల కు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం


ఏలూరు జిల్లా నూజివీడు మండలం మీర్జాపురం గ్రామంలో కోడిపందాలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఈ పందాలు నిర్వహించాలని చూస్తున్నారు. ఎల్ఈడి స్క్రీన్లు, అతిథుల కోసం రూములు, వాటర్ ప్రూఫ్ టెంట్లు వేసి అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు.సొంత ఊర్లకు వచ్చిన వారు కోడిపందాలను ఆనందించాలని, ఊరంతా జనంతో సందడిగా ఉందని స్థానికులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News