నూజివీడు మండలంలో కోడిపందాల కు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం
ఏలూరు జిల్లా నూజివీడు మండలం మీర్జాపురం గ్రామంలో కోడిపందాలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఈ పందాలు నిర్వహించాలని చూస్తున్నారు. ఎల్ఈడి స్క్రీన్లు, అతిథుల కోసం రూములు, వాటర్ ప్రూఫ్ టెంట్లు వేసి అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు.సొంత ఊర్లకు వచ్చిన వారు కోడిపందాలను ఆనందించాలని, ఊరంతా జనంతో సందడిగా ఉందని స్థానికులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి