Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:09 AM

మీనాక్షి నాయుడు సమక్షంలో వివాదానికి తెర. వీఆర్వో సురేష్‌, పారిశ్రామికవేత్త కుబేర్నాథ్ మధ్య రాజీ

మీనాక్షి నాయుడు సమక్షంలో వివాదానికి తెర. వీఆర్వో సురేష్‌, పారిశ్రామికవేత్త కుబేర్నాథ్ మధ్య రాజీ

మీనాక్షి నాయుడు సమక్షంలో వివాదానికి తెర. వీఆర్వో సురేష్‌, పారిశ్రామికవేత్త కుబేర్నాథ్ మధ్య రాజీ
May 23, 2026 08:06 PM 457 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సామరస్య వాతావరణంలో ముందుకు సాగుదాం : మీనాక్షి నాయుడు

: ఆదోని నియోజకవర్గంలో వీఆర్వో బీటీ సురేష్‌, పారిశ్రామికవేత్త బత్తిని కుబేర్నాథ్ మధ్య నెలకొన్న వివాదానికి శనివారం మీనాక్షి నాయుడు సమక్షంలో తెరపడింది.

ఇరువర్గాల పెద్దలను కలిసి కూర్చోబెట్టి సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, పరస్పర సహకారంతో ముందుకు సాగాలని మీనాక్షి నాయుడు సూచించారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఇరువర్గాల పెద్దలు ఇటీవల జరిగిన సంఘటనను పరస్పర అవగాహనతో పరిష్కరించుకున్నారు.

ఇరు కులాలకు చెందిన నాయకులు కూడా భవిష్యత్తులో కలిసిమెలిసి ముందుకు సాగుతూ సామరస్య వాతావరణాన్ని కొనసాగిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వాల్మీకి, కురుబ కులాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News