Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:08 PM

మీనాక్షి నాయుడు సమక్షంలో వివాదానికి తెర. వీఆర్వో సురేష్‌, పారిశ్రామికవేత్త కుబేర్నాథ్ మధ్య రాజీ

మీనాక్షి నాయుడు సమక్షంలో వివాదానికి తెర. వీఆర్వో సురేష్‌, పారిశ్రామికవేత్త కుబేర్నాథ్ మధ్య రాజీ

మీనాక్షి నాయుడు సమక్షంలో వివాదానికి తెర. వీఆర్వో సురేష్‌, పారిశ్రామికవేత్త కుబేర్నాథ్ మధ్య రాజీ
May 23, 2026 08:06 PM 391 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సామరస్య వాతావరణంలో ముందుకు సాగుదాం : మీనాక్షి నాయుడు

: ఆదోని నియోజకవర్గంలో వీఆర్వో బీటీ సురేష్‌, పారిశ్రామికవేత్త బత్తిని కుబేర్నాథ్ మధ్య నెలకొన్న వివాదానికి శనివారం మీనాక్షి నాయుడు సమక్షంలో తెరపడింది.

ఇరువర్గాల పెద్దలను కలిసి కూర్చోబెట్టి సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, పరస్పర సహకారంతో ముందుకు సాగాలని మీనాక్షి నాయుడు సూచించారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఇరువర్గాల పెద్దలు ఇటీవల జరిగిన సంఘటనను పరస్పర అవగాహనతో పరిష్కరించుకున్నారు.

ఇరు కులాలకు చెందిన నాయకులు కూడా భవిష్యత్తులో కలిసిమెలిసి ముందుకు సాగుతూ సామరస్య వాతావరణాన్ని కొనసాగిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వాల్మీకి, కురుబ కులాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News