Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిట్యాలలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి డిజిటల్‌ సభ్యత్వ నమోదుకు బీఆర్‌ఎస్‌ శ్రీకారం. ఎర్రవెల్లిలో కేసీఆర్‌తో కీలక సమావేశం సీఎం పర్యటనపై భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న సత్యసాయి జిల్లా అధికారులు వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 14, 2026 08:02 PM

మేకకు శస్త్రచికిత్స.. ప్రాణాలు కాపాడిన వైద్యులు

మేకకు శస్త్రచికిత్స.. ప్రాణాలు కాపాడిన వైద్యులు

మేకకు శస్త్రచికిత్స.. ప్రాణాలు కాపాడిన వైద్యులు
May 14, 2026 06:49 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

మేకకు శస్త్రచికిత్స.. ప్రాణాలు కాపాడిన వైద్యులు

చింతలపాలెం మండలం దొండపాడులో నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన మేకకు గర్భాశయం బయటకు వచ్చి తీవ్ర రక్తస్రావమైంది. యజమాని వెంటనే కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలకు తరలించగా, డాక్టర్ పి. పెంటయ్య నేతృత్వంలో వైద్య బృందం శస్త్రచికిత్స నిర్వహించింది. గర్భాశయాన్ని శుభ్రపరిచి, తిరిగి కడుపులోకి చేర్చి మేక ప్రాణాలను కాపాడారు. ఈ క్లిష్టమైన సర్జరీలో సిబ్బంది రాజు, ప్రశాంత్ పాల్గొని వైద్యునికి సహకరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News