Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వెలిమినేడులో వైభవంగా బోనాల పండుగ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 11:21 AM

మేగతాండలో నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకుల పంపిణీ

మేగతాండలో నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకుల పంపిణీ

మేగతాండలో నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకుల పంపిణీ
01-04-2026 123 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నాగల్గిద్ద మండలంలోని మేగతాండ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబమైన కృష్ణా భాయి, విశ్వనాథ్ దంపతులకు జీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సహాయం అందించారు. జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ ఆదేశాల మేరకు వారి కుటుంబానికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేసి, ఇకముందు కూడా అన్ని వేళలా అండగా ఉంటామని ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, సమాజంలోని నిరుపేద కుటుంబాలకు తోడ్పాటు అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని, అవసరమైన వారికి ఎల్లప్పుడూ సహాయం అందించేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పార్లల్, నారాయణఖేడ్ మున్సిపల్ 4వ వార్డు పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్, నాయకులు తుకారాం, జీఎంఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు అభి పవర్, యువ నాయకులు సుధాకర్, రంజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సహాయ కార్యక్రమం స్థానికంగా ప్రశంసలు పొందింది.

Sthanikam

మేగతాండలో నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకుల పంపిణీ

Article Image

నాగల్గిద్ద మండలంలోని మేగతాండ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబమైన కృష్ణా భాయి, విశ్వనాథ్ దంపతులకు జీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సహాయం అందించారు. జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ ఆదేశాల మేరకు వారి కుటుంబానికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేసి, ఇకముందు కూడా అన్ని వేళలా అండగా ఉంటామని ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, సమాజంలోని నిరుపేద కుటుంబాలకు తోడ్పాటు అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని, అవసరమైన వారికి ఎల్లప్పుడూ సహాయం అందించేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పార్లల్, నారాయణఖేడ్ మున్సిపల్ 4వ వార్డు పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్, నాయకులు తుకారాం, జీఎంఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు అభి పవర్, యువ నాయకులు సుధాకర్, రంజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సహాయ కార్యక్రమం స్థానికంగా ప్రశంసలు పొందింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News