మెదక్ జిల్లా 108 యూనియన్కు కొత్త కమిటీ అధ్యక్షుడిగా శేఖర్ గౌడ్
మెదక్ జిల్లా 108 యూనియన్కు కొత్త కమిటీ అధ్యక్షుడిగా శేఖర్ గౌడ్
స్థానికం బృందం
మెదక్ జిల్లా 108 యూనియన్కు నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూనియన్ అధ్యక్షుడిగా శేఖర్ గౌడ్ ఎన్నిక కాగా, ఉపాధ్యక్షులుగా మాసాయిపేట శ్రీనివాస్, నవీన్ బాధ్యతలు స్వీకరించారు.
జనరల్ సెక్రటరీగా గౌడ శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీలుగా ప్రవీణ్ యాదవ్, జి. ప్రవీణ్ కుమార్, కోశాధికారిగా ఆశయ ఎంపికయ్యారు.
చీఫ్ ప్లానింగ్ అడ్వైజర్లుగా చాంద్ పాషా, వెంకటేష్, శివ, శ్రీకాంత్ నియమితులయ్యారు. ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్. మాన్య, పబ్లిసిటీ అడ్వైజర్లుగా స్వామి, రాజు బాధ్యతలు చేపట్టారు.
ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా రాజు, మహేందర్, రాములు, శ్రీహరి, మంజుల, భూమయ్య, శివశంకర్, రమేష్, మహేష్ గౌడ్, సుధాకర్ గౌడ్, శ్రీనివాస్, ఆసిఫ్, జీవన్, సంగమేశ్వర్, మోహన్ గౌడ్, నరేష్ తదితరులు ఎన్నికయ్యారు.
నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు యూనియన్ బలోపేతానికి, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి