Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అన్నదాతల ఆక్రందనలు పట్టని పాలకులు – అశోక్ రెడ్డి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 06:29 PM

మునిపంపుల బోటి మీదిగూడెంలో మనకి బాత్ 129వ కార్యక్రమం వీక్షణ

మునిపంపుల బోటి మీదిగూడెంలో మనకి బాత్ 129వ కార్యక్రమం వీక్షణ

మునిపంపుల బోటి మీదిగూడెంలో మనకి బాత్ 129వ కార్యక్రమం వీక్షణ
December 28, 2025 02:01 PM 144 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మనకి బాత్ 129వ కార్యక్రమాన్ని వీక్షించిన బీజేపీ నేతలు

రామన్నపేట స్థానికం ప్రతినిధి

మునిపంపుల బోటి మీదిగూడెంలో నిర్వహణ

మునిపంపుల బోటి మీదిగూడెం గ్రామంలో బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు తెలకలపల్లి గిరి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనకి బాత్ 129వ కార్యక్రమాన్ని టీవీలో ప్రత్యక్షంగా వీక్షించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ కన్నెకంటి వెంకటేశ్వరాచారి మాట్లాడుతూ—నరేంద్ర మోడీ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతిని లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తోందన్నారు. అట్టడుగు వర్గాలకు న్యాయం చేకూరేలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, ప్రపంచంలోనే భారత్‌ను నెంబర్ వన్ స్థాయికి తీసుకెళ్లిందని ఆయన కొనియాడారు.

ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్‌తో పాటు బీజేపీ సీనియర్ నాయకులు యాదాసు లక్ష్మణ్ కుమార్, డోగిపర్తి భాస్కర్, ఏలూరి రవి, చోల్లేటి చంద్రశేఖరాచారి, గుండాల అంజయ్య, శుభకోటి శశి కృష్ణమాచారి, కర్నాటి నరేష్ నేత, తెలకలపల్లి పెద్ద బిక్షం, మామిండ్ల కృష్ణ, ఆదొండ హరినాథ్, బూడిద ఉదయ్ కుమార్, పున్న శ్రీకాంత్, మామిళ్ళ రామ్ నరేందర్, సూరపల్లి నరేష్, కొమిరి తిరుమల్, ఆదొండ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమం గ్రామస్థుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించగా, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన పెంచే దిశగా ఇది దోహదపడిందని నాయకులు అభిప్రాయపడ్డారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News