మత్తు పదార్థాలు డ్రగ్స్ నిర్మూలన కోసం పాదయాత్ర
మత్తు పదార్థాలు డ్రగ్స్ నిర్మూలన కోసం పాదయాత్ర
Kathula narsimha
పాల్గొన్న నారాయణపురం సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి
నారాయణపురం స్థానికం ప్రతినిధి: యాదాద్రి భువనగిరి జిల్లా సమస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో నిషా ముక్త్ భారత్ మూమెంట్HRC రైట్ టు ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రల్లో పాల్గొన్న సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ భారతదేశ యువత మత్తు పదార్థాలు డ్రగ్స్ పదార్థాలకు అలవాటు పడకుండా యువత సరైన మార్గంలో వెళ్లాలని యువతకు పిలుపునిచ్చారు నారాయణపురం చౌరస్తా నుండి గ్రామపంచాయతీ వరకు పాదయాత్రగా వెళ్లి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి, ఉపసర్పంచ్ పల్లె మల్లారెడ్డి, వార్డు మెంబర్ సూర పెళ్లి వెంకటేష్, చిలువేరు రమాదేవి శంకర్ట్ర,స్ట్ చైర్మన్ బొల్లోజు శ్యామ్ కుమార్, శంకర్ స్వామి, బల్గోరి శివ,వెంకం బావి తండ సర్పంచ్ బాలు నాయక్, గడ్డం యాదగిరి షకీలా మెట్ల నరేష్, రమేష్ నాయక్ గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి