Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:34 PM

మత్తు పదార్థాలు డ్రగ్స్ నిర్మూలన కోసం పాదయాత్ర

మత్తు పదార్థాలు డ్రగ్స్ నిర్మూలన కోసం పాదయాత్ర

మత్తు పదార్థాలు డ్రగ్స్ నిర్మూలన కోసం పాదయాత్ర
January 26, 2026 05:50 PM 83 Views
Reporter
స్థానికం ప్రతినిధి : నారాయణపూర్ mandal
Kathula narsimha

పాల్గొన్న నారాయణపురం సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి

నారాయణపురం స్థానికం ప్రతినిధి: యాదాద్రి భువనగిరి జిల్లా సమస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో నిషా ముక్త్ భారత్ మూమెంట్HRC రైట్ టు ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రల్లో పాల్గొన్న సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ భారతదేశ యువత మత్తు పదార్థాలు డ్రగ్స్ పదార్థాలకు అలవాటు పడకుండా యువత సరైన మార్గంలో వెళ్లాలని యువతకు పిలుపునిచ్చారు నారాయణపురం చౌరస్తా నుండి గ్రామపంచాయతీ వరకు పాదయాత్రగా వెళ్లి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి, ఉపసర్పంచ్ పల్లె మల్లారెడ్డి, వార్డు మెంబర్ సూర పెళ్లి వెంకటేష్, చిలువేరు రమాదేవి శంకర్ట్ర,స్ట్ చైర్మన్ బొల్లోజు శ్యామ్ కుమార్, శంకర్ స్వామి, బల్గోరి శివ,వెంకం బావి తండ సర్పంచ్ బాలు నాయక్, గడ్డం యాదగిరి షకీలా మెట్ల నరేష్, రమేష్ నాయక్ గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News