PRINT TIME: July 11, 2026 06:08 AM
మర్యాదపూర్వకంగా డిజిపిని కలిసిన మైనారిటీ జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్షులు ఇంతియాజ్ అహ్మద్
మర్యాదపూర్వకంగా డిజిపిని కలిసిన మైనారిటీ జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్షులు ఇంతియాజ్ అహ్మద్
April 06, 2026 08:45 PM
20 Views
స్థానికం ప్రతినిధి :
యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter
భువనగిరి:యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర (డి జి పి)డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన మైనారిటీ జర్నలిస్ట్ ఫెడరేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు ఇంతియాజ్ అహ్మద్,ఈ సందర్బంగా డిజిపి మాట్లాడుతు ప్రభు త్వానికి,మరియు పోలీ సులకు,మీడియా సహకారం అందించాలని సమాజం లొ మీడియా పాత్ర చాలా కీలకమని ఎల్లప్పుడు ప్రజలతో మమేకమై ఉండాలని అన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి