మార్నింగ్ వాకింగ్ బ్యాచ్ ఆధ్వర్యంలో కౌన్సిలర్లకు ఘన సన్మానం
మార్నింగ్ వాకింగ్ బ్యాచ్ ఆధ్వర్యంలో కౌన్సిలర్లకు ఘన సన్మానం
K.RAVI
నలుగురు వార్డు కౌన్సిలర్లకు ఘనంగా సత్కారం
చౌటుప్పల్ పట్టణంలో మార్నింగ్ వాకింగ్ బ్యాచ్ ఆధ్వర్యంలో నలుగురు వార్డు కౌన్సిలర్లకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలకు సేవలందిస్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతున్న కౌన్సిలర్ల సేవలను గుర్తిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా 7వ వార్డు కౌన్సిలర్ కాసర్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి, 12వ వార్డు కౌన్సిలర్ పాక చిరంజీవి యాదవ్, 13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ గౌడ్, 14వ వార్డు కౌన్సిలర్ ఉడుగు జ్యోతి రమేష్ గౌడ్ లను మార్నింగ్ వాకింగ్ బ్యాచ్ సభ్యులు ఘనంగా సత్కరించారు.మార్నింగ్ వాకింగ్ బ్యాచ్ అధ్యక్షులు వెల్తూరి జంగయ్య, ఉపాధ్యక్షులు ఉష్కాగుల వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేస్తున్న ప్రజాప్రతినిధులను ప్రోత్సహించడం సమాజ బాధ్యత అని తెలిపారు.ఈ కార్యక్రమంలో సభ్యులు మాజీ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం గౌడ్, ఉష్కాగుల శ్రీశైలం గౌడ్, కళ్లెం నాగరాజు గౌడ్, జటంగి రాజు, రవి, పన్నాల సుల్తాన్, దాసరి మురళి, తోర్పునూరి సాయికుమార్ గౌడ్, చింతకింది గణేష్ గౌడ్, బాలగోని మణికుమార్ గౌడ్, పొట్ట ప్రవీణ్ గౌడ్, సిద్ధగోని ఉపేందర్ గౌడ్, బండి వెంకటరెడ్డి, కాసర్ల సత్య వర్ధన్ రెడ్డి, డబ్బేటి ఉదయ్ గౌడ్, పంతంగి అఖిల్ గౌడ్, పోటు రవి, మోగుదాల రాకేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి