Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:03 PM

మరణించిన సంఘ సభ్యునికి సంఘం తరుపున ఆర్ధిక సహాయం అందించిన చైర్మన్ కట్టా నాగ దుర్గా రావు

మరణించిన సంఘ సభ్యునికి సంఘం తరుపున ఆర్ధిక సహాయం అందించిన చైర్మన్ కట్టా నాగ దుర్గా రావు

మరణించిన సంఘ సభ్యునికి సంఘం తరుపున ఆర్ధిక సహాయం అందించిన చైర్మన్ కట్టా నాగ దుర్గా రావు
January 27, 2026 06:26 PM 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి జనవరి 27(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం సి.గుడిపాడు గ్రామంలో ఇటీవల హఠాత్తుగా గుండెపోటుతో మరణించిన అల్లు కోటిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి మట్టి ఖర్చుల నిమిత్తం నరసింహారావు పాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ చైర్ పర్సన్ కట్టా నాగ దుర్గా రావు మరియు డైరెక్టర్ నక్కా ప్రభాకర్ లు సంఘం తరుపున పదివేల రూపాయలు తన కుమారుడైన అల్లు రవీందర్ రెడ్డి కి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి పాకాల దినేష్ మరియు డైరెక్టర్ తుమ్మూరి సురేష్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు మందపాటి శ్రీనివాస్ రెడ్డి గొల్లపల్లి కిట్టమ్మ, కళ్ళు బాల వీర రాఘవరెడ్డి మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News