PRINT TIME: July 11, 2026 01:29 AM
మరణించిన సంఘ సభ్యునికి సంఘం తరుపున ఆర్ధిక సహాయం అందించిన చైర్మన్ కట్టా నాగ దుర్గా రావు
మరణించిన సంఘ సభ్యునికి సంఘం తరుపున ఆర్ధిక సహాయం అందించిన చైర్మన్ కట్టా నాగ దుర్గా రావు
January 27, 2026 06:26 PM
51 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
చాట్రాయి జనవరి 27(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం సి.గుడిపాడు గ్రామంలో ఇటీవల హఠాత్తుగా గుండెపోటుతో మరణించిన అల్లు కోటిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి మట్టి ఖర్చుల నిమిత్తం నరసింహారావు పాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ చైర్ పర్సన్ కట్టా నాగ దుర్గా రావు మరియు డైరెక్టర్ నక్కా ప్రభాకర్ లు సంఘం తరుపున పదివేల రూపాయలు తన కుమారుడైన అల్లు రవీందర్ రెడ్డి కి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి పాకాల దినేష్ మరియు డైరెక్టర్ తుమ్మూరి సురేష్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు మందపాటి శ్రీనివాస్ రెడ్డి గొల్లపల్లి కిట్టమ్మ, కళ్ళు బాల వీర రాఘవరెడ్డి మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి