Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 02:01 PM

మరణించిన సంఘ సభ్యునికి సంఘం తరుపున ఆర్ధిక సహాయం అందించిన చైర్మన్ కట్టా నాగ దుర్గా రావు

మరణించిన సంఘ సభ్యునికి సంఘం తరుపున ఆర్ధిక సహాయం అందించిన చైర్మన్ కట్టా నాగ దుర్గా రావు

మరణించిన సంఘ సభ్యునికి సంఘం తరుపున ఆర్ధిక సహాయం అందించిన చైర్మన్ కట్టా నాగ దుర్గా రావు
January 27, 2026 06:26 PM 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి జనవరి 27(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం సి.గుడిపాడు గ్రామంలో ఇటీవల హఠాత్తుగా గుండెపోటుతో మరణించిన అల్లు కోటిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి మట్టి ఖర్చుల నిమిత్తం నరసింహారావు పాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ చైర్ పర్సన్ కట్టా నాగ దుర్గా రావు మరియు డైరెక్టర్ నక్కా ప్రభాకర్ లు సంఘం తరుపున పదివేల రూపాయలు తన కుమారుడైన అల్లు రవీందర్ రెడ్డి కి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి పాకాల దినేష్ మరియు డైరెక్టర్ తుమ్మూరి సురేష్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు మందపాటి శ్రీనివాస్ రెడ్డి గొల్లపల్లి కిట్టమ్మ, కళ్ళు బాల వీర రాఘవరెడ్డి మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News