Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రామాభివృద్ధికి దాతలు ముందుకు రావాలి: సర్పంచ్ వెంకటేశం స్మార్ట్ మీటర్లు కాదు, స్మార్ట్ స్కూళ్లు కావాలి : రాఘవ్ చద్దా ప్రశ్న దేశ లొంగవిస్తోంది! బీఆర్ఎస్‌పై స్పీకర్ క్లీన్ చిట్: 9 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు హైకోర్టులో! “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” సోమందేపల్లిలో రంజాన్ శుభారంభం – భక్తి శ్రద్ధల మధ్య ర్యాలీ ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఇరాన్ షరతులు అమలు సాధ్యమేనా? ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 25, 2026 07:22 PM

మార్జిన్ వివాదం.. ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపుల బంద్

మార్జిన్ వివాదం.. ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపుల బంద్

మార్జిన్ వివాదం.. ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపుల బంద్
March 25, 2026 05:47 PM 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

పౌల్ట్రీ కంపెనీల మార్జిన్ తగ్గింపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న చికెన్ వ్యాపారులు, ఏప్రిల్ 1 నుంచి తెలంగాణ వ్యాప్తంగా షాపులు మూసివేయాలని నిర్ణయించారు. గతంతో పోలిస్తే కిలోకు రూ.20 వరకు మార్జిన్ తగ్గించారని వారు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం చికెన్ ధర రూ.360–370 ఉన్నప్పటికీ, లాభాలు తగ్గిపోవడంతో వ్యాపారం సాగదని అంటున్నారు. మార్జిన్ పెంచకపోతే రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News