Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:25 PM

మార్జిన్ వివాదం.. ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపుల బంద్

మార్జిన్ వివాదం.. ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపుల బంద్

మార్జిన్ వివాదం.. ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపుల బంద్
March 25, 2026 05:47 PM 120 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

పౌల్ట్రీ కంపెనీల మార్జిన్ తగ్గింపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న చికెన్ వ్యాపారులు, ఏప్రిల్ 1 నుంచి తెలంగాణ వ్యాప్తంగా షాపులు మూసివేయాలని నిర్ణయించారు. గతంతో పోలిస్తే కిలోకు రూ.20 వరకు మార్జిన్ తగ్గించారని వారు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం చికెన్ ధర రూ.360–370 ఉన్నప్పటికీ, లాభాలు తగ్గిపోవడంతో వ్యాపారం సాగదని అంటున్నారు. మార్జిన్ పెంచకపోతే రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News