PRINT TIME: May 26, 2026 05:25 PM
మార్జిన్ వివాదం.. ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపుల బంద్
మార్జిన్ వివాదం.. ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపుల బంద్
March 25, 2026 05:47 PM
120 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
పౌల్ట్రీ కంపెనీల మార్జిన్ తగ్గింపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న చికెన్ వ్యాపారులు, ఏప్రిల్ 1 నుంచి తెలంగాణ వ్యాప్తంగా షాపులు మూసివేయాలని నిర్ణయించారు. గతంతో పోలిస్తే కిలోకు రూ.20 వరకు మార్జిన్ తగ్గించారని వారు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం చికెన్ ధర రూ.360–370 ఉన్నప్పటికీ, లాభాలు తగ్గిపోవడంతో వ్యాపారం సాగదని అంటున్నారు. మార్జిన్ పెంచకపోతే రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి