Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామన్నపేట అభివృద్ధికి నియోజకవర్గ హోదా కీలకం: రమేష్ గౌడ్ స్మార్ట్ మీటర్లు కాదు, స్మార్ట్ స్కూళ్లు కావాలి : రాఘవ్ చద్దా ప్రశ్న దేశ లొంగవిస్తోంది! బీఆర్ఎస్‌పై స్పీకర్ క్లీన్ చిట్: 9 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు హైకోర్టులో! “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” సోమందేపల్లిలో రంజాన్ శుభారంభం – భక్తి శ్రద్ధల మధ్య ర్యాలీ ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఇరాన్ షరతులు అమలు సాధ్యమేనా? ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 25, 2026 02:09 PM

మానవత్వం చాటుకున్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు

మానవత్వం చాటుకున్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు

మానవత్వం చాటుకున్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు
March 23, 2026 06:45 PM 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Malkajgiri mandal
Prabhakar

వినాయక నగర్ డివిజన్ అంబేద్కర్ నగర్ కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పిడుగు వెంకటేష్ ఇటీవల అనారోగ్యంతో మరణించిన జరిగింది విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు రెండు లక్షల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది, వారి కుటుంబ సభ్యులను ఓదార్చి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలియడం జరిగింది ఈ కార్యక్రమంలో బిబ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, లక్ష్మీకాంతరెడ్డి, బి కే శ్రీనివాస్ గుండా నిరంజన్ పిట్టల శ్రీనివాస్, ఎస్ ఆర్ ప్రసాద్, పిట్టల నాగరాజు, సయ్యద్ యూసుఫ్ బాయ్, సంపత్ గౌడ్ వినోద్ యాదవ్, బాలరాజు యాదవ్, ఆగమయ్య,కపిల్, ఆశా,ఇందిర ప్రియదర్శిని,ధరణి కుమార్,పాండు రంగ చారి,మహేష్, యాది, తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News