PRINT TIME: July 11, 2026 04:00 AM
మానవత్వం చాటుకున్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు
మానవత్వం చాటుకున్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు
March 23, 2026 06:45 PM
61 Views
స్థానికం ప్రతినిధి :
Medchal Malkajgiri incharge
Prabhakar
వినాయక నగర్ డివిజన్ అంబేద్కర్ నగర్ కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పిడుగు వెంకటేష్ ఇటీవల అనారోగ్యంతో మరణించిన జరిగింది విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు రెండు లక్షల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది, వారి కుటుంబ సభ్యులను ఓదార్చి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలియడం జరిగింది ఈ కార్యక్రమంలో బిబ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, లక్ష్మీకాంతరెడ్డి, బి కే శ్రీనివాస్ గుండా నిరంజన్ పిట్టల శ్రీనివాస్, ఎస్ ఆర్ ప్రసాద్, పిట్టల నాగరాజు, సయ్యద్ యూసుఫ్ బాయ్, సంపత్ గౌడ్ వినోద్ యాదవ్, బాలరాజు యాదవ్, ఆగమయ్య,కపిల్, ఆశా,ఇందిర ప్రియదర్శిని,ధరణి కుమార్,పాండు రంగ చారి,మహేష్, యాది, తదితరులు పాల్గొన్నారు















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి