Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:44 PM

మానవత్వానికి నిదర్శనం – జీఎంఆర్ ఫౌండేషన్ సేవలు

మానవత్వానికి నిదర్శనం – జీఎంఆర్ ఫౌండేషన్ సేవలు

మానవత్వానికి నిదర్శనం – జీఎంఆర్ ఫౌండేషన్ సేవలు
March 31, 2026 02:13 PM 137 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కల్హేర్ మండలం కృష్ణాపూర్ గ్రామానికి చెందిన యునుస్ తల్లిగారు కొద్దిరోజుల క్రితం మృతి చెందగా, ఆ కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ ఆదేశాల మేరకు ఆ కుటుంబానికి నెలరోజులకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కష్టకాలంలో ఉన్న నిరుపేద కుటుంబాలకు అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని, సమాజంలో ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటే వెంటనే స్పందించి సహాయం చేయడం ద్వారా వారికి ధైర్యం ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణాపూర్ మాజీ సర్పంచ్ కిష్టారెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆకుల రాములు, కుసంగి లక్ష్మయ్య, జీఎంఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు శ్రీనివాస్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News