Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:51 AM

మానసిక వికలాంగులకు మెరుగైన సేవలు అందించాలి. జడ్జి సబిత.

మానసిక వికలాంగులకు మెరుగైన సేవలు అందించాలి. జడ్జి సబిత.

మానసిక వికలాంగులకు మెరుగైన సేవలు అందించాలి. జడ్జి సబిత.
24-05-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట

మానసిక వికలాంగులకు నాణ్యమైన భోజనం, పరిశుభ్రమైన వాతావరణం, మెరుగైన వైద్య సేవలు అందించాలని రామన్నపేట ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ కోర్టు జడ్జి జి. సబిత సూచించారు.

మండల లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో వలిగొండ మండలం టేకుల సోమారం గ్రామంలోని సాధన మానసిక వికలాంగుల ఆశ్రమాన్ని ఆమె ఆదివారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో మానసిక వికలాంగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, సేవలు, సంరక్షణ విధానాలపై ఆరా తీశారు.

వికలాంగులకు అందిస్తున్న భోజనం నాణ్యతతో ఉండాలని, ఆశ్రమ పరిసరాలు పరిశుభ్రంగా నిర్వహించాలని, వైద్య సేవలు మరింత మెరుగుపర్చాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం ఆశ్రమంలోని రిజిస్టర్లు, ఇతర సంబంధిత పత్రాలను పరిశీలించి పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో ఆశ్రమ ఇంచార్జీలు మీనాక్షి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వలిగొండలోని శాంతి నిలయం ఆశ్రమాన్ని కూడా జడ్జి సబిత సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు.

Sthanikam

మానసిక వికలాంగులకు మెరుగైన సేవలు అందించాలి. జడ్జి సబిత.

Article Image

రామన్నపేట

మానసిక వికలాంగులకు నాణ్యమైన భోజనం, పరిశుభ్రమైన వాతావరణం, మెరుగైన వైద్య సేవలు అందించాలని రామన్నపేట ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ కోర్టు జడ్జి జి. సబిత సూచించారు.

మండల లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో వలిగొండ మండలం టేకుల సోమారం గ్రామంలోని సాధన మానసిక వికలాంగుల ఆశ్రమాన్ని ఆమె ఆదివారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో మానసిక వికలాంగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, సేవలు, సంరక్షణ విధానాలపై ఆరా తీశారు.

వికలాంగులకు అందిస్తున్న భోజనం నాణ్యతతో ఉండాలని, ఆశ్రమ పరిసరాలు పరిశుభ్రంగా నిర్వహించాలని, వైద్య సేవలు మరింత మెరుగుపర్చాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం ఆశ్రమంలోని రిజిస్టర్లు, ఇతర సంబంధిత పత్రాలను పరిశీలించి పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో ఆశ్రమ ఇంచార్జీలు మీనాక్షి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వలిగొండలోని శాంతి నిలయం ఆశ్రమాన్ని కూడా జడ్జి సబిత సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News