Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:23 PM

మల్లు స్వరాజ్యం జీవితం ఆదర్శనీయం

మల్లు స్వరాజ్యం జీవితం ఆదర్శనీయం

మల్లు స్వరాజ్యం జీవితం ఆదర్శనీయం
March 19, 2026 01:38 PM 106 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

ఉపసర్పంచ్ తుమ్మ సతీష్


తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీర వనిత మల్లు స్వరాజ్యం జీవితం అందరికీ ఆదర్శనీయమని,ఆమె అందించిన పోరాట స్ఫూర్తిని, మానవత విలువలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రేపాల గ్రామ ఉపసర్పంచ్ తుమ్మ సతీష్ అన్నారు. గురువారం మునగాల మండలం రేపాల గ్రామంలో సిపిఎం పార్టీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన మల్లు స్వరాజ్యం నాలుగవ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మల్లు స్వరాజ్యం జీవితమంతా త్యాగాలమ‌యం అన్నారు. జీవితాంతం నిరుపేదల అభ్యున్నతి కోసం పరితపించిన‌ట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ గ్రామ శాఖ కార్యదర్శి గండు వీరయ్య,పార్టీ సీనియర్ నాయకులు సోమపంగు జానయ్య,మహిళా సంఘం మండల కమిటీ సభ్యురాలు సోమపంగు అక్కమ్మ,పార్టీ సభ్యులు తిరపయ్య, ఆదినారాయణ.రామస్వామి,వెంకయ్య,రవి,శ్రీనివాస్ రెడ్డి,వెంకన్న,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News