Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 08:38 AM

మల్లు స్వరాజ్యం జీవితం ఆదర్శనీయం

మల్లు స్వరాజ్యం జీవితం ఆదర్శనీయం

మల్లు స్వరాజ్యం జీవితం ఆదర్శనీయం
19-03-2026 116 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

ఉపసర్పంచ్ తుమ్మ సతీష్


తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీర వనిత మల్లు స్వరాజ్యం జీవితం అందరికీ ఆదర్శనీయమని,ఆమె అందించిన పోరాట స్ఫూర్తిని, మానవత విలువలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రేపాల గ్రామ ఉపసర్పంచ్ తుమ్మ సతీష్ అన్నారు. గురువారం మునగాల మండలం రేపాల గ్రామంలో సిపిఎం పార్టీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన మల్లు స్వరాజ్యం నాలుగవ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మల్లు స్వరాజ్యం జీవితమంతా త్యాగాలమ‌యం అన్నారు. జీవితాంతం నిరుపేదల అభ్యున్నతి కోసం పరితపించిన‌ట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ గ్రామ శాఖ కార్యదర్శి గండు వీరయ్య,పార్టీ సీనియర్ నాయకులు సోమపంగు జానయ్య,మహిళా సంఘం మండల కమిటీ సభ్యురాలు సోమపంగు అక్కమ్మ,పార్టీ సభ్యులు తిరపయ్య, ఆదినారాయణ.రామస్వామి,వెంకయ్య,రవి,శ్రీనివాస్ రెడ్డి,వెంకన్న,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మల్లు స్వరాజ్యం జీవితం ఆదర్శనీయం

Article Image

ఉపసర్పంచ్ తుమ్మ సతీష్


తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీర వనిత మల్లు స్వరాజ్యం జీవితం అందరికీ ఆదర్శనీయమని,ఆమె అందించిన పోరాట స్ఫూర్తిని, మానవత విలువలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రేపాల గ్రామ ఉపసర్పంచ్ తుమ్మ సతీష్ అన్నారు. గురువారం మునగాల మండలం రేపాల గ్రామంలో సిపిఎం పార్టీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన మల్లు స్వరాజ్యం నాలుగవ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మల్లు స్వరాజ్యం జీవితమంతా త్యాగాలమ‌యం అన్నారు. జీవితాంతం నిరుపేదల అభ్యున్నతి కోసం పరితపించిన‌ట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ గ్రామ శాఖ కార్యదర్శి గండు వీరయ్య,పార్టీ సీనియర్ నాయకులు సోమపంగు జానయ్య,మహిళా సంఘం మండల కమిటీ సభ్యురాలు సోమపంగు అక్కమ్మ,పార్టీ సభ్యులు తిరపయ్య, ఆదినారాయణ.రామస్వామి,వెంకయ్య,రవి,శ్రీనివాస్ రెడ్డి,వెంకన్న,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News