Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రెండు గంటల్లోనే వాహన దొంగతనం కేసు ఛేదించిన పోలీసులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 12:29 PM

మల్లన్న బ్రహ్మోత్సవాలకు ఎస్సై నాగరాజుకు ఆహ్వానం

మల్లన్న బ్రహ్మోత్సవాలకు ఎస్సై నాగరాజుకు ఆహ్వానం

మల్లన్న బ్రహ్మోత్సవాలకు ఎస్సై నాగరాజుకు ఆహ్వానం
12-02-2026 328 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, నిదానపల్లి:

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలో శివరాత్రి పురస్కరించుకుని నిర్వహించనున్న శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రామన్నపేట యస్ ఐ. నాగరాజుకు ఉత్సవ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రిక అందజేశారు.

బ్రహ్మోత్సవాలను ఆధ్యాత్మిక వాతావరణంలో, వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఉత్సవాల సమయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు శాఖ సహకారం అవసరమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ సిద్ధాంతి బేతోజి సత్యనారాయణ శాస్త్రి, ఉత్సవ కమిటీ చైర్మన్ చల్ల నరసింహ, డైరెక్టర్ ఆగు లింగస్వామి, గ్రామ పెద్దలు నారపాక యాదయ్య, గుత్త నర్సింహారెడ్డి, కొండ మల్లయ్య,భాష మల్ల సంతోష్, వర్కాల వినయ్, కడారి మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మల్లన్న బ్రహ్మోత్సవాలకు ఎస్సై నాగరాజుకు ఆహ్వానం

Article Image

రామన్నపేట, నిదానపల్లి:

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలో శివరాత్రి పురస్కరించుకుని నిర్వహించనున్న శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రామన్నపేట యస్ ఐ. నాగరాజుకు ఉత్సవ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రిక అందజేశారు.

బ్రహ్మోత్సవాలను ఆధ్యాత్మిక వాతావరణంలో, వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఉత్సవాల సమయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు శాఖ సహకారం అవసరమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ సిద్ధాంతి బేతోజి సత్యనారాయణ శాస్త్రి, ఉత్సవ కమిటీ చైర్మన్ చల్ల నరసింహ, డైరెక్టర్ ఆగు లింగస్వామి, గ్రామ పెద్దలు నారపాక యాదయ్య, గుత్త నర్సింహారెడ్డి, కొండ మల్లయ్య,భాష మల్ల సంతోష్, వర్కాల వినయ్, కడారి మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News