Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణలో ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. డివైఎఫ్ఐ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:05 PM

మల్లన్న బ్రహ్మోత్సవాల వాల్‌పోస్టర్ ఆవిష్కరణ. ఎమ్మెల్యే వేముల వీరేశం

మల్లన్న బ్రహ్మోత్సవాల వాల్‌పోస్టర్ ఆవిష్కరణ. ఎమ్మెల్యే వేముల వీరేశం

మల్లన్న బ్రహ్మోత్సవాల వాల్‌పోస్టర్ ఆవిష్కరణ.  ఎమ్మెల్యే వేముల వీరేశం
February 10, 2026 09:13 AM 255 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట / నిదానపల్లి:

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో మల్లన్న గుట్టపై కొలువై ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం (చిన్న శ్రీశైలం)లో నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాల వాల్‌పోస్టర్‌ను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సోమవారం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ, చిన్న శ్రీశైలంగా పేరుగాంచిన మల్లన్న ఆలయానికి రాష్ట్రవ్యాప్తంగా భక్తులు తరలివస్తారని, బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.


ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య, సిద్ధాంతి బేతోజి సత్యనారాయణ శాస్త్రి,ఉత్సవ కమిటీ చైర్మన్ చల్లా నరసింహ, నాయకులు జనుకుల ప్రభాకర్, గుత్తా నర్సిరెడ్డి, మందడి ప్రభాకర్ రెడ్డి, గరిక సత్యనారాయణ, సింగిరెడ్డి మల్లారెడ్డి, గంగుల కృష్ణారెడ్డి,కొండ మల్లయ్య, భాష మల్ల బాలరాజు, ఆగు లింగస్వామి, కడారి ఐలయ్య, భాష మాల సంతోష్, గొలుసుల ప్రసాద్, కృష్ణ,

వంగల శివకుమార్, సంకు లింగయ్య, కడమంచి స్వామి,చల్ల బిక్షం, చల్ల అశోక్, చల్లా శ్రీశైలం, చల్ల మల్లేశం, బొడిగె రంగయ్య, కడారి మల్లేష్త,తోట కురి ఐలయ్య,తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News