Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణలో ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. డివైఎఫ్ఐ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:05 PM

మల్లన్న బ్రహ్మోత్సవాల వాల్పోస్టర్ ఆవిష్కరణ – ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

మల్లన్న బ్రహ్మోత్సవాల వాల్పోస్టర్ ఆవిష్కరణ – ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

మల్లన్న బ్రహ్మోత్సవాల వాల్పోస్టర్ ఆవిష్కరణ – ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
February 12, 2026 09:40 AM 180 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలో కొలువై ఉన్న ప్రసిద్ధ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం (చిన్న శ్రీశైలం) బ్రహ్మోత్సవాలకు శుభారంభ సంకేతంగా వాల్పోస్టర్‌ను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గురువారం ఘనంగా ఆవిష్కరించారు.మల్లన్న గుట్టపై ఆధ్యాత్మిక వాతావరణం మధ్య ఏర్పాటులు చేయాలని వారికి సూచనలు ఇచ్చారు. బ్రహ్మోత్సవాలు విజయవంతం కావాలని స్వామివారిని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, చిన్న శ్రీశైలం క్షేత్రం ప్రాంతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి మల్లికార్జున్ ట్రస్ట్ తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు కమిటీ సిద్ధంగా ఉందని మల్లికార్జున ట్రస్ట్ సభ్యులు తెలిపారు

.కార్యక్రమంలో మల్లికార్జున ట్రస్ట్ సభ్యులు, యువ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News