Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్‌ ఘన విజయం: జిల్లా పోలీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 01:50 PM

మల్లన్న బ్రహ్మోత్సవాల వాల్పోస్టర్ ఆవిష్కరణ – ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

మల్లన్న బ్రహ్మోత్సవాల వాల్పోస్టర్ ఆవిష్కరణ – ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

మల్లన్న బ్రహ్మోత్సవాల వాల్పోస్టర్ ఆవిష్కరణ – ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
12-02-2026 196 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలో కొలువై ఉన్న ప్రసిద్ధ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం (చిన్న శ్రీశైలం) బ్రహ్మోత్సవాలకు శుభారంభ సంకేతంగా వాల్పోస్టర్‌ను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గురువారం ఘనంగా ఆవిష్కరించారు.మల్లన్న గుట్టపై ఆధ్యాత్మిక వాతావరణం మధ్య ఏర్పాటులు చేయాలని వారికి సూచనలు ఇచ్చారు. బ్రహ్మోత్సవాలు విజయవంతం కావాలని స్వామివారిని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, చిన్న శ్రీశైలం క్షేత్రం ప్రాంతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి మల్లికార్జున్ ట్రస్ట్ తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు కమిటీ సిద్ధంగా ఉందని మల్లికార్జున ట్రస్ట్ సభ్యులు తెలిపారు

.కార్యక్రమంలో మల్లికార్జున ట్రస్ట్ సభ్యులు, యువ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

Sthanikam

మల్లన్న బ్రహ్మోత్సవాల వాల్పోస్టర్ ఆవిష్కరణ – ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలో కొలువై ఉన్న ప్రసిద్ధ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం (చిన్న శ్రీశైలం) బ్రహ్మోత్సవాలకు శుభారంభ సంకేతంగా వాల్పోస్టర్‌ను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గురువారం ఘనంగా ఆవిష్కరించారు.మల్లన్న గుట్టపై ఆధ్యాత్మిక వాతావరణం మధ్య ఏర్పాటులు చేయాలని వారికి సూచనలు ఇచ్చారు. బ్రహ్మోత్సవాలు విజయవంతం కావాలని స్వామివారిని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, చిన్న శ్రీశైలం క్షేత్రం ప్రాంతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి మల్లికార్జున్ ట్రస్ట్ తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు కమిటీ సిద్ధంగా ఉందని మల్లికార్జున ట్రస్ట్ సభ్యులు తెలిపారు

.కార్యక్రమంలో మల్లికార్జున ట్రస్ట్ సభ్యులు, యువ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News