Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:20 AM

మల్లమ్మ అంత్యక్రియలకు ఎడ్ల మహేందర్ రెడ్డి ఆర్థిక సహాయం

మల్లమ్మ అంత్యక్రియలకు ఎడ్ల మహేందర్ రెడ్డి ఆర్థిక సహాయం

మల్లమ్మ అంత్యక్రియలకు ఎడ్ల మహేందర్ రెడ్డి  ఆర్థిక సహాయం
04-01-2026 131 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేటస్థానికం ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యుడు నకిరేకంటి ఎల్లయ్య తల్లి నకిరేకంటి మల్లమ్మ (85) అనారోగ్యంతో మృతి చెందడం గ్రామంలో విషాదాన్ని నింపింది. మల్లమ్మ భౌతిక కాయాన్ని సందర్శించిన వెల్లంకి గ్రామ మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

ఈ సందర్భంగా అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు రూ.5,000 నగదు అందజేశారు. బాధిత కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ కార్యదర్శి పిట్టె మహేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు తలారి నరసింహ, సీనియర్ నాయకులు ఎడ్ల నరేందర్‌రెడ్డి, ఎడ్ల కృష్ణారెడ్డి, వార్డు సభ్యులు సండ్ల లింగయ్య, నకిరేకంటి నరేష్ కుమార్, జినుక శాంతి తదితర నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

మల్లమ్మ అంత్యక్రియలకు ఎడ్ల మహేందర్ రెడ్డి ఆర్థిక సహాయం

Article Image
రామన్నపేటస్థానికం ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యుడు నకిరేకంటి ఎల్లయ్య తల్లి నకిరేకంటి మల్లమ్మ (85) అనారోగ్యంతో మృతి చెందడం గ్రామంలో విషాదాన్ని నింపింది. మల్లమ్మ భౌతిక కాయాన్ని సందర్శించిన వెల్లంకి గ్రామ మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

ఈ సందర్భంగా అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు రూ.5,000 నగదు అందజేశారు. బాధిత కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ కార్యదర్శి పిట్టె మహేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు తలారి నరసింహ, సీనియర్ నాయకులు ఎడ్ల నరేందర్‌రెడ్డి, ఎడ్ల కృష్ణారెడ్డి, వార్డు సభ్యులు సండ్ల లింగయ్య, నకిరేకంటి నరేష్ కుమార్, జినుక శాంతి తదితర నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News