Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 10:35 PM

మల్లమ్మ అంత్యక్రియలకు ఎడ్ల మహేందర్ రెడ్డి ఆర్థిక సహాయం

మల్లమ్మ అంత్యక్రియలకు ఎడ్ల మహేందర్ రెడ్డి ఆర్థిక సహాయం

మల్లమ్మ అంత్యక్రియలకు ఎడ్ల మహేందర్ రెడ్డి  ఆర్థిక సహాయం
January 04, 2026 03:41 PM 123 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేటస్థానికం ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యుడు నకిరేకంటి ఎల్లయ్య తల్లి నకిరేకంటి మల్లమ్మ (85) అనారోగ్యంతో మృతి చెందడం గ్రామంలో విషాదాన్ని నింపింది. మల్లమ్మ భౌతిక కాయాన్ని సందర్శించిన వెల్లంకి గ్రామ మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

ఈ సందర్భంగా అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు రూ.5,000 నగదు అందజేశారు. బాధిత కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ కార్యదర్శి పిట్టె మహేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు తలారి నరసింహ, సీనియర్ నాయకులు ఎడ్ల నరేందర్‌రెడ్డి, ఎడ్ల కృష్ణారెడ్డి, వార్డు సభ్యులు సండ్ల లింగయ్య, నకిరేకంటి నరేష్ కుమార్, జినుక శాంతి తదితర నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News