మల్కాజిగిరిలో కార్మికుల గర్జన
మల్కాజిగిరిలో కార్మికుల గర్జన
Prabhakar
దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో భాగంగా మల్కాజిగిరిలో ఎడమపక్షాల ఆధ్వర్యంలో ఉధృత నిరసన జరిగింది. ఆనంద్బాగ్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి ప్రారంభమైన ర్యాలీ మల్కాజిగిరి చౌరస్తాలో ఆందోళనగా మారింది.
నాయకులు మాట్లాడుతూ – సుదీర్ఘ పోరాటాలతో సాధించిన 29 కార్మిక చట్టాల స్థానంలో తెచ్చిన నాలుగు కార్మిక నియమాలను వెంటనే రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని, కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. యథావిధిగా కొనసాగించాలని కోరారు.
ఈ నిరసనకు నాయకులు సి ఐ టి యు సి నాయకులు బి యాదగిరి ఎస్ కే అజీజ్ సయ్యద్ యూసఫ్ జె వెంకటరమణ విజయ్ కుమార్ కే యాదగిరి సట్ల ప్రభాకర్ కాంగ్రెస్ నాయకులు జీడి నవీన్ గౌడ్ టిడిపి నాయకులు వగ్గు చంద్రశేఖర్ కరణం గోపి బీఎస్పీ నాయకులు గౌతమ్ రాజ్ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి