Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామన్నపేట నియోజకవర్గ పునరుద్ధరణకు ఉద్యమం.జెట్టి శివ ప్రసాద్. సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 10:48 AM

మల్కాజిగిరిలో కార్మికుల గర్జన

మల్కాజిగిరిలో కార్మికుల గర్జన

మల్కాజిగిరిలో కార్మికుల గర్జన
February 13, 2026 07:08 AM 77 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Malkajgiri mandal
Prabhakar

దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో భాగంగా మల్కాజిగిరిలో ఎడమపక్షాల ఆధ్వర్యంలో ఉధృత నిరసన జరిగింది. ఆనంద్‌బాగ్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి ప్రారంభమైన ర్యాలీ మల్కాజిగిరి చౌరస్తాలో ఆందోళనగా మారింది.

నాయకులు మాట్లాడుతూ – సుదీర్ఘ పోరాటాలతో సాధించిన 29 కార్మిక చట్టాల స్థానంలో తెచ్చిన నాలుగు కార్మిక నియమాలను వెంటనే రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని, కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. యథావిధిగా కొనసాగించాలని కోరారు.

ఈ నిరసనకు నాయకులు సి ఐ టి యు సి నాయకులు బి యాదగిరి ఎస్ కే అజీజ్ సయ్యద్ యూసఫ్ జె వెంకటరమణ విజయ్ కుమార్ కే యాదగిరి సట్ల ప్రభాకర్ కాంగ్రెస్ నాయకులు జీడి నవీన్ గౌడ్ టిడిపి నాయకులు వగ్గు చంద్రశేఖర్ కరణం గోపి బీఎస్పీ నాయకులు గౌతమ్ రాజ్ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News