Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:42 PM

మల్కాజిగిరిలో కార్మికుల గర్జన

మల్కాజిగిరిలో కార్మికుల గర్జన

మల్కాజిగిరిలో కార్మికుల గర్జన
February 13, 2026 07:08 AM 83 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో భాగంగా మల్కాజిగిరిలో ఎడమపక్షాల ఆధ్వర్యంలో ఉధృత నిరసన జరిగింది. ఆనంద్‌బాగ్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి ప్రారంభమైన ర్యాలీ మల్కాజిగిరి చౌరస్తాలో ఆందోళనగా మారింది.

నాయకులు మాట్లాడుతూ – సుదీర్ఘ పోరాటాలతో సాధించిన 29 కార్మిక చట్టాల స్థానంలో తెచ్చిన నాలుగు కార్మిక నియమాలను వెంటనే రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని, కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. యథావిధిగా కొనసాగించాలని కోరారు.

ఈ నిరసనకు నాయకులు సి ఐ టి యు సి నాయకులు బి యాదగిరి ఎస్ కే అజీజ్ సయ్యద్ యూసఫ్ జె వెంకటరమణ విజయ్ కుమార్ కే యాదగిరి సట్ల ప్రభాకర్ కాంగ్రెస్ నాయకులు జీడి నవీన్ గౌడ్ టిడిపి నాయకులు వగ్గు చంద్రశేఖర్ కరణం గోపి బీఎస్పీ నాయకులు గౌతమ్ రాజ్ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News