Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:47 PM

మల్కాజ్గిరి డిప్యూటీ కమీషనర్ తో మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ భేటీ

మల్కాజ్గిరి డిప్యూటీ కమీషనర్ తో మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ భేటీ

మల్కాజ్గిరి డిప్యూటీ కమీషనర్ తో మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ భేటీ
January 30, 2026 08:10 PM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్, మల్కాజ్గిరి డిప్యూటీ కమీషనర్ సుల్తానా గారితో సమావేశం కావడం జరిగింది. సందర్భంగా శ్రవణ్ మాట్లాడుతూ సర్కిల్ ల పునర్విభీకరణ తర్వాత శానిటైజేషన్ పనితీరు పూర్తిగా దెబ్బతిందని అన్నారు, శానిటైజేషన్ పైన పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించాలని డిప్యూటీ కమిసినర్ నకోరారు. దేవిధంగా వీధి దీపాలకు సంబంధించి పాత అధికారి ట్రాన్స్ఫర్ కావడంతో నూతన ఏ. ఈ కవిత తో మాట్లాడి కరెంటు డిపార్ట్మెంట్ వారితో సమన్వయం చేసుకోవాల్సినటువంటి విద్యుత్ స్తంభాల తరలిం,పు నూతన లైట్ల పనితీరుపై దృష్టి పెట్టాలని కోరారు.

అదేవిధంగా సర్కిల్ పరిధిలో దోమల బెడదకు సంబంధించి ఫాగింగ్ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయిందని దాన్ని పునరుద్ధరించాలని కోరారు.

ఈ కార్యక్రమం లో లక్సమాన్, జైకృష్ణ, నందు, మురళి, సంతోష్, మాధవ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News