PRINT TIME: February 24, 2026 12:52 AM
మల్కాజ్గిరి డిప్యూటీ కమీషనర్ తో మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ భేటీ
మల్కాజ్గిరి డిప్యూటీ కమీషనర్ తో మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ భేటీ
January 30, 2026 08:10 PM
13 Views
స్థానికం ప్రతినిధి :
Malkajgiri mandal
Prabhakar
మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్, మల్కాజ్గిరి డిప్యూటీ కమీషనర్ సుల్తానా గారితో సమావేశం కావడం జరిగింది. సందర్భంగా శ్రవణ్ మాట్లాడుతూ సర్కిల్ ల పునర్విభీకరణ తర్వాత శానిటైజేషన్ పనితీరు పూర్తిగా దెబ్బతిందని అన్నారు, శానిటైజేషన్ పైన పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించాలని డిప్యూటీ కమిసినర్ నకోరారు. దేవిధంగా వీధి దీపాలకు సంబంధించి పాత అధికారి ట్రాన్స్ఫర్ కావడంతో నూతన ఏ. ఈ కవిత తో మాట్లాడి కరెంటు డిపార్ట్మెంట్ వారితో సమన్వయం చేసుకోవాల్సినటువంటి విద్యుత్ స్తంభాల తరలిం,పు నూతన లైట్ల పనితీరుపై దృష్టి పెట్టాలని కోరారు.
అదేవిధంగా సర్కిల్ పరిధిలో దోమల బెడదకు సంబంధించి ఫాగింగ్ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయిందని దాన్ని పునరుద్ధరించాలని కోరారు.
ఈ కార్యక్రమం లో లక్సమాన్, జైకృష్ణ, నందు, మురళి, సంతోష్, మాధవ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి