Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 03:51 AM

మల్కాజ్గిరి డిప్యూటీ కమీషనర్ తో మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ భేటీ

మల్కాజ్గిరి డిప్యూటీ కమీషనర్ తో మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ భేటీ

మల్కాజ్గిరి డిప్యూటీ కమీషనర్ తో మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ భేటీ
30-01-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్, మల్కాజ్గిరి డిప్యూటీ కమీషనర్ సుల్తానా గారితో సమావేశం కావడం జరిగింది. సందర్భంగా శ్రవణ్ మాట్లాడుతూ సర్కిల్ ల పునర్విభీకరణ తర్వాత శానిటైజేషన్ పనితీరు పూర్తిగా దెబ్బతిందని అన్నారు, శానిటైజేషన్ పైన పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించాలని డిప్యూటీ కమిసినర్ నకోరారు. దేవిధంగా వీధి దీపాలకు సంబంధించి పాత అధికారి ట్రాన్స్ఫర్ కావడంతో నూతన ఏ. ఈ కవిత తో మాట్లాడి కరెంటు డిపార్ట్మెంట్ వారితో సమన్వయం చేసుకోవాల్సినటువంటి విద్యుత్ స్తంభాల తరలిం,పు నూతన లైట్ల పనితీరుపై దృష్టి పెట్టాలని కోరారు.

అదేవిధంగా సర్కిల్ పరిధిలో దోమల బెడదకు సంబంధించి ఫాగింగ్ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయిందని దాన్ని పునరుద్ధరించాలని కోరారు.

ఈ కార్యక్రమం లో లక్సమాన్, జైకృష్ణ, నందు, మురళి, సంతోష్, మాధవ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మల్కాజ్గిరి డిప్యూటీ కమీషనర్ తో మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ భేటీ

Article Image

మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్, మల్కాజ్గిరి డిప్యూటీ కమీషనర్ సుల్తానా గారితో సమావేశం కావడం జరిగింది. సందర్భంగా శ్రవణ్ మాట్లాడుతూ సర్కిల్ ల పునర్విభీకరణ తర్వాత శానిటైజేషన్ పనితీరు పూర్తిగా దెబ్బతిందని అన్నారు, శానిటైజేషన్ పైన పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించాలని డిప్యూటీ కమిసినర్ నకోరారు. దేవిధంగా వీధి దీపాలకు సంబంధించి పాత అధికారి ట్రాన్స్ఫర్ కావడంతో నూతన ఏ. ఈ కవిత తో మాట్లాడి కరెంటు డిపార్ట్మెంట్ వారితో సమన్వయం చేసుకోవాల్సినటువంటి విద్యుత్ స్తంభాల తరలిం,పు నూతన లైట్ల పనితీరుపై దృష్టి పెట్టాలని కోరారు.

అదేవిధంగా సర్కిల్ పరిధిలో దోమల బెడదకు సంబంధించి ఫాగింగ్ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయిందని దాన్ని పునరుద్ధరించాలని కోరారు.

ఈ కార్యక్రమం లో లక్సమాన్, జైకృష్ణ, నందు, మురళి, సంతోష్, మాధవ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News