Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపాలిటీలో ‘చేయూత’ పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 04:30 AM

మాజీ సర్పంచ్ రమేష్ పటేల్ ప్రార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన జీఎంఆర్

మాజీ సర్పంచ్ రమేష్ పటేల్ ప్రార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన జీఎంఆర్

మాజీ సర్పంచ్ రమేష్ పటేల్ ప్రార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన జీఎంఆర్
20-02-2026 103 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో కంగ్టి మండలం సీనియర్ నాయకుడు, సుక్కల్తిర్త్ గ్రామ మాజీ సర్పంచ్ రమేష్ పటేల్ మరణ వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైన జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు గుర్రపు మచ్చేందర్ వారి నివాసానికి చేరుకొని ప్రార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.అనంతరం మాట్లాడుతూ తక్కువ కాలం సాన్నిహిత్యం ఉన్నప్పటికీ మంచి మిత్రుడిని కోల్పోయిన బాధ కలిగిందన్నారు. ఒక్కగానొక్క తనయుడు తండ్రిని కోల్పోయిన దృశ్యం హృదయాన్ని కలచివేసిందని తెలిపారు. యువ నాయకుడిగా, ప్రజల సమస్యలపై కట్టుబాటుతో పనిచేసే మంచి నాయకత్వాన్ని కోల్పోయామని పేర్కొన్నారు. రమేష్ పటేల్ సేవలు గ్రామ ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు.వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, ఈ దుఃఖాన్ని భరించే ధైర్యం కలగాలని ఆకాంక్షించారు. గ్రామాభివృద్ధికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా సాగర సంగం గౌరవ అధ్యక్షుడు కృష్ణాపూర్ మాజీ ఎంపీటీసీ అంజయ్య సాగర్, మాజీ సర్పంచ్లు సిద్దు, పుండ్లిక్, విజయ్ రావు, సాయిలు, సురేందర్ పటేల్, నాయకులు సంతోష్ రావు పటేల్, జీవన్ రావ్ పటేల్, శంకర్, సాగర్, సాయిలు, రామ్ దాస్, మండల పార్టీ నాయకులు, మాజీ సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మాజీ సర్పంచ్ రమేష్ పటేల్ ప్రార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన జీఎంఆర్

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలో కంగ్టి మండలం సీనియర్ నాయకుడు, సుక్కల్తిర్త్ గ్రామ మాజీ సర్పంచ్ రమేష్ పటేల్ మరణ వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైన జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు గుర్రపు మచ్చేందర్ వారి నివాసానికి చేరుకొని ప్రార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.అనంతరం మాట్లాడుతూ తక్కువ కాలం సాన్నిహిత్యం ఉన్నప్పటికీ మంచి మిత్రుడిని కోల్పోయిన బాధ కలిగిందన్నారు. ఒక్కగానొక్క తనయుడు తండ్రిని కోల్పోయిన దృశ్యం హృదయాన్ని కలచివేసిందని తెలిపారు. యువ నాయకుడిగా, ప్రజల సమస్యలపై కట్టుబాటుతో పనిచేసే మంచి నాయకత్వాన్ని కోల్పోయామని పేర్కొన్నారు. రమేష్ పటేల్ సేవలు గ్రామ ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు.వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, ఈ దుఃఖాన్ని భరించే ధైర్యం కలగాలని ఆకాంక్షించారు. గ్రామాభివృద్ధికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా సాగర సంగం గౌరవ అధ్యక్షుడు కృష్ణాపూర్ మాజీ ఎంపీటీసీ అంజయ్య సాగర్, మాజీ సర్పంచ్లు సిద్దు, పుండ్లిక్, విజయ్ రావు, సాయిలు, సురేందర్ పటేల్, నాయకులు సంతోష్ రావు పటేల్, జీవన్ రావ్ పటేల్, శంకర్, సాగర్, సాయిలు, రామ్ దాస్, మండల పార్టీ నాయకులు, మాజీ సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News