Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:12 AM

మాజీ సర్పంచ్ గంగప్ప మృతి -నివాళులు అర్పించిన మాజీ మంత్రి

మాజీ సర్పంచ్ గంగప్ప మృతి -నివాళులు అర్పించిన మాజీ మంత్రి

మాజీ సర్పంచ్ గంగప్ప మృతి -నివాళులు అర్పించిన మాజీ మంత్రి
09-05-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం కోగిర గ్రామ మాజీ సర్పంచ్ గంగప్ప అనారోగ్యంతో మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే గ్రామ ప్రజలు, మిత్రులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో వారి నివాసానికి చేరుకొని నివాళులు అర్పించారు.


ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రివర్యులు శ్రీ మాలగుండ్ల శంకరనారాయణ గారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కోగిర గ్రామానికి చేరుకున్నారు. గంగప్ప గారి పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.


అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. “గంగప్ప గ్రామ అభివృద్ధికి ఎంతో సేవ చేశారు, వారి సేవలు చిరస్థాయిగా గుర్తుండిపోతాయి” అని పేర్కొన్నారు.


గ్రామంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని గంగప్ప గారికి చివరి వీడ్కోలు పలికారు.


Sthanikam

మాజీ సర్పంచ్ గంగప్ప మృతి -నివాళులు అర్పించిన మాజీ మంత్రి

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం కోగిర గ్రామ మాజీ సర్పంచ్ గంగప్ప అనారోగ్యంతో మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే గ్రామ ప్రజలు, మిత్రులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో వారి నివాసానికి చేరుకొని నివాళులు అర్పించారు.


ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రివర్యులు శ్రీ మాలగుండ్ల శంకరనారాయణ గారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కోగిర గ్రామానికి చేరుకున్నారు. గంగప్ప గారి పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.


అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. “గంగప్ప గ్రామ అభివృద్ధికి ఎంతో సేవ చేశారు, వారి సేవలు చిరస్థాయిగా గుర్తుండిపోతాయి” అని పేర్కొన్నారు.


గ్రామంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని గంగప్ప గారికి చివరి వీడ్కోలు పలికారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News