PRINT TIME: May 26, 2026 03:04 PM
మాజీ సర్పంచ్ చెరుపల్లి పరమేషంకు చిరుమర్తి లింగయ్య నివాళి
మాజీ సర్పంచ్ చెరుపల్లి పరమేషంకు చిరుమర్తి లింగయ్య నివాళి
May 17, 2026 12:35 PM
20 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల గ్రామ మాజీ సర్పంచ్ చెరుపల్లి పరమేషం అనారోగ్యంతో మృతిచెందారు. ఈ సందర్భంగా నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య వారి మృతదేహాన్ని సందర్శించి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
పరమేషం కుటుంబ సభ్యులను పరామర్శించిన చిరుమర్తి లింగయ్య, వారి మరణం గ్రామానికి తీరని లోటని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొని తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి