Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 09:46 PM

మాజీ మంత్రి హరీష్ రావు తో జీఎంఆర్ సభ్యుల సమావేశం

మాజీ మంత్రి హరీష్ రావు తో జీఎంఆర్ సభ్యుల సమావేశం

మాజీ మంత్రి హరీష్ రావు తో జీఎంఆర్ సభ్యుల సమావేశం
February 18, 2026 08:48 PM 298 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

హైదరాబాద్ పట్టణంలో మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు వద్ద నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి జీఎంఆర్ తరపన గెలుపొందిన నూతన సర్పంచులు మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ మరియు బిఆర్ఎస్ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ పాల్గొన్నారు.సభలో తెలంగాణ రాష్ట్ర మాజీ ఆత్మకమిటీ డైరెక్టర్ అనుమల మారుతి, నూతన సర్పంచులు రానాపూర్ సర్పంచ్ ఎంబడి సంగారెడ్డి, సంగెం సర్పంచ్ ధర్మానాయక్, గౌడ్గమ్ సర్పంచ్ తనజీ పటేల్, ఎడ్ల రేగడి తండా సర్పంచ్ బలరాం నాయక్, సుకల్తిర్త్ సర్పంచ్ నీలేష్, రాసోల్ సర్పంచ్ యేసు, రేకే నాయక్ తండ సర్పంచ్ శంకర్, కిషన్ నాయక్ తండ సర్పంచ్ సంజు, దామరగిద్ద ఉప సర్పంచ్ సుభాష్, జిరిగి తండ ఉప సర్పంచ్ సురేష్, జిరిగి తండ మాజీ ఎంపీటీసీ కిరణ్, దామరగిద్ద మాజీ సర్పంచ్ శంకర్ సాగర్, సీతారాం తండా మాజీ సర్పంచ్ రాజు నాయక్, మాజీ సర్పంచ్ పుండ్లిక్, రాసోల్ మాజీ సర్పంచ్ సాయిలు, సుకల్తెర్త్ మాజీ సర్పంచ్ విజయ్ పటేల్ పాల్గొన్నారు.అలాగే బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బసవరాజ్ పటేల్, బీమ్రా బస్వరాజు పటేల్, గుఱ్ఱపు జ్ఞానేశ్వర్, బోరంచ సంగారెడ్డి, మోట్లకుంట నర్సింలు, బెల్లాపూర్ బసవరాజ్ పటేల్, గాంధీనగర్ హనుమాన్లు, హర్షవర్ధన్ రెడ్డి, నాయకులు ప్రహ్లాద్, శ్రీకాంత్, మోహన్, సందీప్, రాజు, వాసు, సుధాకర్ మరియు యువత ప్రతినిధులు కూడా సమావేశంలో పాల్గొన్నారు.సభలో ప్రధానంగా గ్రామ అభివృద్ధి, ప్రజల సమస్యలు, పథకాల అమలు మరియు యువత శక్తిని సమర్థవంతంగా వినియోగించుకోవడం వంటి అంశాలపై చర్చలు జరిగాయి.ప్రతి ప్రాంతంలోని సర్పంచులు, నాయకులు తమ అనుభవాలను పంచుకొని భవిష్యత్తులో మరింత సమర్థవంతంగా సేవలు అందించడానికి నిర్ణయించుకున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News