నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను నార్కట్పల్లిలో మర్యాదపూర్వకంగా కలిసి వరికుప్పల స్వామి సోదరుని కుమార్తె వివాహానికి రావలసిందిగా ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా గర్ధాస్ విక్రమ్ సర్పంచ్తో పాటు వార్డ్ సభ్యుడు వరికుప్పల స్వామి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మందడి విద్యాసాగర్ రెడ్డి, బీఆర్ఎస్ సెక్రటరీ రవ్వ నర్సింహా, ఈర్లపల్లి రమేష్, నల్ల భాస్కర్ తదితరులు కలిసి మాజీ ఎమ్మెల్యేను ఆహ్వానించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి